Home » AP
రాజధాని అమరావతి ప్రాంత రైతులు మూడు రాజధానులను నిరసిస్తూ వినూత్న నిరసనలకు దిగారు. ఆరవరోజున రైతులు నిరసనలో భాగంగా..ఓ రైతు సంగం గుండూ గీయించుకుని..మీసం కూడా సగం గీయించుకుని నిరసన వ్యక్తం చేశాడు. మరో రైతు మొక్కలను శరీరానికి కట్టుకుని ఇదీ మా దుస్�
పాకిస్థాన్ నుండి విశాఖను రక్షించేందుకు భారతదేశ సైన్యం వుంది..కాపీ విశాఖపట్నానికి అసలు ముప్పు ప్రస్తుతం మన సీఎం జగన్నన అండ్ గ్యాంగ్ నుంచి ఉందని వీళ్ళ నుండి విశాఖను దేవుడే రక్షించాలి అంటూ టీడీపీ నేత కేశినేని నాని ట్విట్టర్ ద్వారా వైసీపీ న�
అమరావతి ఎడారి అన్నారుగా..మరి ఎడారిలో తమ బాధను వెళ్లబోసుకుంటూ ఆందోళన చేపడితే తమను అడ్డుకుంటారేంటి? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని రోడ్లపై రైతులు బైఠాయించి ధర్నా చేపట్టారు. రోడ్లపై ధర్నాలు చేసేందుకు అనుమతులు లేవు..ఇక్
ఏపీ రాజధాని అమరావతిపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి ప్రాంతం రాజస్థాన్ ఎడారిలా ఉందని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఏం ఉంది? ఎడారి రాజధాని అవుతుందా? అని ప్రశ్నించారు. రాజధాని అంటే అందరూ గర్వపడేలా ఉండాలనీ..కానీ
ఏపీకి మూడు రాజధానులు నిర్ణయాన్ని ప్రజలు అంగీకరించాల్సిందేనని హోమంత్రి సుచరిత అన్నారు. కీలక మార్పులు జరిగినప్పుడు కొంతమంది కష్టపడాల్సి వస్తుందనీ..కొన్ని నష్టాలు జరిగినా తప్పదనీ..మూడు రాజధానుల విషయంలో ప్రజలు ఇప్పుడు ఇబ్బందులు పడినా..నష్టప�
ఏపీలో మూడు రాజధానుల విషయాన్ని స్వాగతిస్తున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి అనటంపై అమరావతి ప్రాంత రైతులు మండిపడుతున్నారు. మెగాస్టార్ కు రైతులతో పాటు వారికి మద్ధతుగా నిలిచిన విద్యార్ధులు కూడా కౌంటరిచ్చారు. చిరంజీవిగారూ..రైతు సమస్యలపై సిని�
అమరావతి రాజధాని గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు. మూడు రాజధానులు ప్రకటను వ్యతిరేకిస్తూ రైతులు..మహిళలు..విద్యార్థులు..ప్రజాసంఘాలు ఆందోళనలు కొనసాగిస్తున్నా క్రమంలో ఆయా ప్రాంతాలలో ప్రభుత్వం పోలీసుల్ని భారీగా మోహరించింది. అమరాతి ప్�
ఏపీ రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన చోటే మా సమాధులు కట్టండి అంటూ మహిళలు ఆందోళన చేపట్టారు. ఏపికి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ ప్రకటించటం..సీఎన్ రావు కమిటికి దానికి సంబంధించని రిపోర్ట్ కూడా ఇవ్వటంతో అమరావతి ప్రాంతంలోని రైతులు తీవ్ర ఆగ్రహ�
పరిపాలన రాజధానిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం జిల్లా భీమిలి పరిపాలన రాజధాని అవుతుందన్నారు. భీమిలి నియోజకవర్గంలో పరిపాలన
రాజధాని మార్పుపై అధికార పార్టీ కార్యకర్తల నుంచే వ్యతిరేకత వస్తోంది. రాజధాని అంశంపై జీఎన్రావు కమిటీ ఇచ్చిన నివేదిక మరింత ఉద్రిక్తతను పెంచింది. మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనపై రాజధాని ప్రజలు భగ్గుమంటున్నారు. నాలుగు రోజులుగా ఆందో�