Home » AP
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. నమ్మక ద్రోహం చేసిన చంద్రబాబుకు చెప్పులు, రాళ్లు, కర్రలతో ప్రజలు స్వాగతం పలికారని తెలిపారు.
గంజాయి, గుట్కా, నల్లమందు, హెరాయిన్, చరస్, మార్పిన్, మాదక ద్రవ్యాల అక్రమ తరలింపులు ఎవరి దృష్టికి వచ్చినా ఫిర్యాదు చేయాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వాట్స్ ఏప్ నంబర్ ని ప్రకటించారు. గంజాయితో పాటు ఎటువంటి మాదక ద్రవ్యాలను తరలిస్తున్నట్లుగా ఎవరి
దశలవారిగా మద్యపానాన్ని నిషేధించాలని కంకణం కట్టుకున్న సీఎం జగన్.. మందుబాబులకు షాకుల మీద షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే మద్యం ధరలు పెంచారు. మద్యం
ఆంధ్రప్రదేశ్ లో వాటర్ షెడ్ ప్రాజెక్టు అమలుకు ప్రపంచ బ్యాంక్ ముందుకొచ్చింది. దేశంలోనే మూడో రాష్ట్రంగా వాటర్ షెడ్ ప్రాజెక్టుకు ఏపీ ఎంపికైంది.
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 2430 నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఆ జీవోలో తప్పు ఏముందని ప్రశ్నించింది.
సీఎం జగన్ అధ్యక్షతన బుధవారం(నవంబర్ 27,2019) ఏపీ మంత్రివర్గం భేటీ కానుంది. ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతోపాటు త్వరలో ప్రవేశపెట్టే పథకాలపై ఈ
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ఐదేళ్ల పాలనలో రాజధానిలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. వారం రోజుల్లోనే ఇసుక అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి 63 కోట్ల ఆదాయం వచ్చింది. ఇదే లెక్క సంవత్సరానికి వేస్తే వేల కోట్ల ఆదాయమే. ఇన్ని వేల కోట్ల ఆదాయం ఇసుకపై వస్తుంటే గతంల
మత మార్పిడి కోసమే ప్రభుత్వ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నారంటూ చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారం చేస్తున్నారనీ…ఇంగ్లీష్ చదివిన వారు మతం మారాల్సి వస్తే ముందుగా మతం మారాల్సింది లోకేశ్ అని మంత్రి కన్నబాబు అన్నారు. ఏపీలో గవర్నమెం�
ఏపీ సీఎం జగన్ అవినీతిపై ఉక్కుపాదం మోపారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి నిర్మూలనకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ప్రతిష్టాత్మక సంస్థ ఐఐఎం అహ్మదాబాద్ తో జగన్