Home » AP
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమాలు చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో మంగళవారం బహరంగ సభ నిర్వహించనున్నారు.
విజయనగరం జిల్లా కురపాంలోని మహాత్మా జ్యోతిబాపులే బీసీ బాలుర గురుకుల విద్యాలయం హాస్టల్ లో నిద్రపోతున్న విద్యార్థులను పాము కాటు వేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది చెన్నైకి 840 కిమీ దూరంలో ఉండగా గంటకు..
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉడ్ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న పార్కింగ్ స్టాండ్ లోని ఉన్న ఓ ప్రైవేట్ బస్ మంటలు ఒక్క సారిగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది బస్సులు దగ్థమయ్యాయి.
శైవక్షేత్రాల్లో శివలింగాలకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు బారులు తీరారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. మార్చి 7వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి.
భీమ్లా నాయక్ సినిమాకు కొత్తగా షరతులు పెట్టలేదని స్పష్టం చేశారు. అఖండ, పుష్ప సినిమాలకు కూడా ఇవే షరతులు ఉన్నాయని స్పష్టం చేశారు. పవన్ సినిమా కాబట్టి తొక్కేయాలనే ఉద్దేశం లేదన్నారు.
ఉదయగిరిలోని మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహిస్తారు. గౌతమ్ అంత్యక్రియల నిర్వహణ సమన్వయకర్తగా మంత్రి ఆదిమూలపు సురేశ్ ఉన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్పై జిందాల్ స్టీల్ కన్ను పడింది. విశాఖ పరిశ్రమతో పాటు నాగర్నార్ ప్లాంట్నూ దక్కించుకునే యోచనలో ఉంది జిందాల్ స్టీల్ కంపెనీ.
మరోసారి తెలుగు రాష్ట్రాల ఆస్తుల విభజన సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. కార్పోరేషన్ల మద్య నెలకొన్న ఆస్తుల విభజనపై తెలంగాణ మినరల్ డెవలప్ మెంట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.