Home » AP
త్రీ క్యాపిటల్ ఇష్యూ నుంచి మొదలైన మాటల యుద్ధం.. జంగారెడ్డి గూడెం మరణాలు, లిక్కర్ బ్రాండ్ల వరకు వచ్చి.. ఇరు పార్టీల నేతలు కొట్టుకున్నంత పని చేస్తున్నారు.
కోటి 16 లక్షల మంది దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. ఆపదలో ఉన్నవారిని కాపాడేందుకు పట్టణాల్లో ఐదు నిమిషాల్లో, గ్రామాల్లో 10 నిమిషాల్లో దిశ సిబ్బంది చేరుకుంటారని చెప్పారు.
పన్నులు కట్టకపోతే ఆస్తుల జప్తు చేస్తాం అంటూ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
వైసీపీ సర్కార్పై రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోందని సోమువీర్రాజు అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పనిచేస్తామన్నారు. వైసీపీ సర్కార్ని గద్దె దించడమే తమ లక్ష్యమన్నారు.
పందెం కాయాలని టీడీపీకి ధర్మాన సవాల్ విసిరారు. జగన్ కు ఎవరూ సాటి రారని ధర్మాన పేర్కొన్నారు. భవిష్యత్ లో కూడా జగన్ లాంటి నేత ఉండరని తేల్చి చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో జే బ్రాండ్స్ మద్యం నిషేదించాలి అంటూ కల్తీ సారా అరికట్టాలి అంటూ రెండ్రోజుల పాటు నిరసన వ్యక్తం చేయనున్నట్లు టీడీపీ వెల్లడించింది. మద్యం అమ్మకాల వైసీపీ ప్రభుత్వాన్ని..
బుధవారం పది మందిని ఒక్కరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. వెంటనే సభలో నుంచి వెళ్లిపోవాలని సూచించారు...
రూ.2,56,257 కోట్లతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,08,261 కోట్లు, మూలధన వ్యయం రూ.47,996 కోట్లు, రెవెన్యూ లోటు రూ.17,036 కోట్లు, ద్రవ్య లోటు రూ.48,724 కోట్లు.
'వచ్చే ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేస్తా'నాకు ఏపీలో వేలాదిమంది అభిమానులు ఉన్నారని నటి వాణీవిశ్వనాథ్ ప్రకటించారు.
ఈ సమయంలో రిజిస్ట్రేషన్స్ను జగన్ సర్కార్ నిలిపివేయగా.. రైతులు, అమరావతి వాసులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు.. రిజిస్ట్రేషన్స్ చేయాలని ఆదేశించింది.