Home » AP
ప్రకాశం జిల్లాకు పాకిన ‘హిజాబ్’సెగ తాకింది..వికాశ్,చైతన్య స్కూళ్లలో హిజాబ్ ధరించి వచ్చిన ముస్లిం విద్యార్ధినులను స్కూల్ యాజమాన్యం అడ్డుకుంది.
హెలికాప్టర్ లో గౌతమ్ రెడ్డి పార్థివ దేహంతో తల్లి, భార్య వెళ్లనున్నారు. ఇప్పటికే గౌతమ్ రెడ్డి తండ్రి రాజమోహన్ రెడ్డి నెల్లూరుకు బయలు దేరారు.
వ్యక్తిగా గౌతమ్ రెడ్డి అంటే తనకు బాగా ఇష్టం అన్నారు. గౌతమ్ రెడ్డి మృతితో భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వాయిదా వేశామని వెల్లడించారు. రాజకీయాల్లో వైరుధ్యాలు, విభేదాలుంటాయన్నారు.
ఏపీ నూతన డీజీపీగా కేవీ.రాజేంద్రనాథ్ రెడ్డి ఇవాళ బాధ్యతలను స్వీకరించారు. గౌతమ్ సవాంగ్ నుండి ఆయన బాధ్యతలు స్వీకరించారు.
నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తీరు మరింత చర్చకు కారణమవుతోంది. ఇప్పుడు జిల్లాల పునర్విభజన అంత అవసరమా అని ప్రశ్నించారు.
నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జిల్లాల పునర్విభజన అంత అవసరమా అని ఆయన ప్రశ్నించారు.
కర్ణాటకలో మొదలైన ‘హిజాబ్’ వివాదం ఏపీకి కూడా పాకింది. విజయవాడ లయోలా కాలేజీలో హిజాబ్ ధరించి వచ్చిన విద్యార్థినిలను లోపలికి రాకుండా అడ్డుకుంది కాలేజీ యాజమాన్యం.
భేటీ అయిన తర్వాత టిక్కెట్ ధరలపై ప్రభుత్వానికి కమిటీ నివేదికను ఇవ్వనుంది. ఇప్పటికే టిక్కెట్ల ధరల ప్రతిపాదనలు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది.
ఆయా పోస్టులకు సంబంధించి నెలకు వేతనంగా 12వేల రూపాయల నుండి 37,100 వరకు చెల్లిస్తారు.
ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో గంజాయి సాగును నిర్మూలనకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆపరేషన్ పరివర్తన్ను ముమ్మరం చేసింది. గిరిజనుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది.