Home » AP
ఏపీ ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. కేంద్ర హోంశాఖ ఎంజెండాలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చారు. విభజన సమస్యలపై వివాదంపై ముగ్గురు సభ్యులతో కమిటీ వేసింది
చిత్తూరు జిల్లాలో నెమళ్లు మృతి కలకలం సృష్టించింది. సోమల మండలంలోని వ్యవసాయ పొలాల్లో ఏడు నెమళ్లు చనిపోయాయి.
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో కల్తీ కల్లు తాగి ఐదుగురు మృతి ఘటనలో ట్విస్ట్..ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదని..దీనికి కారణం వివాహేతర సంబంధమని తేలింది. ఒకరి హత్యకు కుట్ర.
కోడి పందాలు జరుగుతుండగా చుట్టూ చేరిన జనాలపైకి దూసుకొచ్చిన ఓ పందెంకోడి వ్యక్తి ప్రాణం ప్రాణం తీసింది.
ఈరెండు విషయాల్లో ఆనందం పొందలేని జీవితంనాది..నేనే ఏనాడో చేసుకున్న పాపం అనుకుంటానని ఆవేదిన వ్యక్తం చేస్తు..మాపై కేసులు ఎత్తివేసిందుకు ధన్యవాదాలు అంటూ ముద్రగడ సీఎం జగన్ కు లేఖరాశారు
ఏపీలో ఉద్యోగుల్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.దీనిపై బీజేపీ నేతల సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులకూ పీఆర్సీ వర్తిస్తుంది..వారు ప్రభుత్వానికి సహాయం నిరాకరణచేయాలన్నారు.
గత 24 గంటల్లో 11,280 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 21,73,313కి చేరింది.
శ్రీలంక నుంచి నెల్లూరు సముద్రతీరానికి కొట్టుకొచ్చిన పడవలో దేవుళ్ల విగ్రహాలు చూడటానికి భారీగా తరలి వచ్చారు ప్రజలు.
ఉద్యోగులకు అన్యాయం చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వం ఓపెన్ మైండ్ ఉందని తెలిపారు. సమస్యలపైనే మాట్లాడాలని ఉద్యోగుల్ని కోరామని చెప్పారు.
ట్విట్టర్పై ఏపీ హైకోర్టు సీరియస్ అయ్యింది. ఆదేశాలు పాటించకపోతే..వ్యాపారం మూసుకోవాల్సి వస్తుందంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.