Home » AP
‘గన్ మెన్ కోసమే సుచరితకు హొంమంత్రి పదవి..అంతకంటే ఆమె చేసేదేమీలేదు’ అంటూ టీడీపీ మహిళా అధ్యక్షురాలు ఎద్దేవా చేశారు.
పాల కోసం రూ.500 కోట్లు ఖర్చు చేస్తుండగా, బాలామృతం కోసం రూ.265 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తోందని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో మొత్తం 55,607 అంగన్వాడీ కేంద్రాలున్నాయన్నారు.
గుర్తు తెలియని వ్యక్తులు రథ చక్రాలకు నిప్పు పెట్టారు. దీంతో రెండు రథ చక్రాలు పూర్తిగా ఆగ్నికి ఆహుతి అయ్యాయి. స్థానికుల సమాచారంతో అధికారులు, ఆలయ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు.
తూర్పుగోదావరి ఏజెన్సీలో భాగమైన రంపచోడవరం నియోజకవర్గాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలపడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. కోనసీమ జిల్లాలో చేర్చడంపై అసంతృప్తిగా ఉన్నారు.
ప్రాథమిక నోటిఫికేషన్లపై స్థానికుల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నారు. 30 రోజుల్లోగా అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తెలియజేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అగ్రవర్ణ పేద మహిళలకు మెరుగైన జీవనోపాధి, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు సీఎం జగన్ చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరిస్తూ అడుగులు వేస్తున్నామని తెలిపారు.
సీఎం జగన్ ఈ స్కీమ్ను తాడేపల్లి క్యాంపు కార్యాయలం నుంచి ప్రారంభిస్తారు. ఈ పథకం ద్వారా ఒక్కో మహిళకు ఏటా 15 వేలు చొప్పున మూడేళ్లలో 45 వేలు ఆర్థికసాయం అందించనున్నారు.
నెల్లూరు జిల్లా అంబటివారిపాలేనికి చెందిన ఓ మహిళతో అదే జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో పెళ్లైంది. కొంత కాలానికి భర్తతో విడిపోయింది.
రాష్ట్రంలో ప్రస్తుతం 73,143 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వైరస్ బారిన పడి ఇప్పటివరకు రాష్ట్రంలో 14,538 మంది మృతి చెందారు. కరోనాతో విశాఖ జిల్లాలో ముగ్గురు మృతి చెందారు.
ఏపీలో ఇప్పటివరకు కరోనాతో 14,532 మంది మృతి చెందారు. కరోనాతో విశాఖ జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు.