Home » AP
తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభంగా జరుగుతున్నాయి. వేకువ జాము నుంచే భక్తులు వైష్ణవ ఆలయాలకు పోటెత్తారు. ఏకాదశి సందర్భంగా భక్తులు వైష్ణవ ఆలయాలకు పోటెత్తారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉంది.
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో మళ్లీ కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది.
ఏపీలో నైట్ కర్ఫ్యూ అంటూ జరిగిన ప్రచారంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో అక్రమ లేఔట్ల క్రమబద్దీకరణపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
వచ్చే బడ్జెట్లో కేంద్ర జల ఇంధన మంత్రిత్వ శాఖకు కేటాయించిన నిధుల నుంచి పోలవరం ప్రాజెక్టు అథారిటీకి నిధులను విడుదల చేయాలని ఆదేశించారు. నేడు లేదా రేపు రాష్ట్ర ఖజానాకు చేరనున్నాయి.
క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని 13 ఉద్యోగ సంఘాల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ఆదరణ కలిగిన ‘‘కాకినాడ కాజా’’కు అరుదైన గుర్తింపు లభించింది.కాకినాడ కాజాతో పాటు మాడుగుల హల్వాకు కూడా చక్కటి గుర్తింపు లభించింది.
జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్లు దేశంలో కొన్ని ఉన్నప్పటికీ.. ఇలా సంపూర్ణంగా సీక్వెన్సింగ్ చేసే ల్యాబ్ ఇది రెండోదే. మొదటిది కేరళలో ఏర్పాటు చేయగా రెండోది విజయవాడకు కేటాయించారు.
ఏపీలో ముందస్తు ఎన్నికల అంశం హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాల్లో హీట్ పెంచింది. జగన్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని, ముందస్తు ఎన్నికలు వస్తే తాము సిద్ధంగా ఉన్నామని