ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 178 కరోనా కేసులు రికార్డయ్యాయి.
రాష్ట్రంలో కరోనా కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కొవిడ్ రూల్స్ విషయంలో పక్కాగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే కేసులు తగ్గుముఖం పట్టినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టగా.. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 58,519 కరోనా పరీక్షలు నిర్వహించగా, 326 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8లక్షల 82వేల 612కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ హెల్త
అమెరికా, బ్రెజిల్ దేశాల కంటే వేగంగా భారత్లో విస్తరిస్తున్న కరోనా మహమ్మారి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రమాద ఘంటికలు మ్రోగిస్తుంది. రాష్ట్రంలో కొత్తగా 1555కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 23వేల 814కు చేరుకున్నాయి. అయి�