Home » Apple
పౌరుల డేటా చోరీ, దేశ భద్రతకు విఘాతం అనే కారణాలతో చైనా కంపెనీలకు చెందిన 59 యాప్ లను భారత ప్రభుత్వం నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టిక్(tiktok) ఒకటి. భారత ప్రభుత్వం అనుమానమే నిజమైంది. టిక్ టా�
కొత్త కరోనా వైరస్ వ్యాప్తిని ట్రాకింగ్ చేసేందుకు ప్రపంచ టెక్, సెర్చ్ ఇంజిన్ దిగ్గజాలు గూగుల్, ఆపిల్ ఒక స్పెషల్ ట్రాకింగ్ సిస్టమ్ను ప్రకటించాయి. కొవిడ్-19 వైరస్ వ్యాప్తిని ట్రాక్ చ
తెలంగాణాలో కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటోంది. లాక్ డౌన్ కచ్చితంగా పాటించాల్సిందేనని సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. ఈ క్రమంలో ప్రజలకు కొన్ని అవసరాలు ఏర్పడే అవకాశాలున్నాయన్నారు. ఒకరికి కడుపునొప్పి,
ప్రపంచ కుబేరుడు, బెర్క్ షైర్ హాథవే(berkshire hathaway) సీఈవో వారెన్ బఫెట్(warren buffet) ఎట్టకేలకు తన ఫోన్ మార్చేశారు. పాత ఫ్లిప్ ఫోన్(flip phone) పక్కన పడేసి.. కొత్త ఐఫోన్ 11(iphone 11) కొన్నారు. ఇప్పుడీ న్యూస్ వైరల్ అయ్యింది. ఐఫోన్ కొన్నారు..అందులో గొప్ప విషయం ఏముందనే సందేహం మీకు �
కస్టమర్లకు చెప్పకుండా ఫోన్లు స్లో అయ్యేలా చేసినందుకు యాపిల్ కంపెనీకి రూ.196కోట్ల జరిమానా విధించారు. France’s competition, fraud watchdog DGCCRFలు కట్టాల్సిందేనని ఆదేశాలు జారీచేశారు. 2017లో కొన్ని ఐ ఫోన్లు స్లో డౌన్ అయ్యాయని యాపిల్ నిర్దారించింది. ఇదంతా వాటి జీవితకాలం �
ఇదంతా స్మార్ట్ ఫోన్ యుగం. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ మార్కెట్ భారీగా విస్తరిస్తోంది. ఒకప్పుడు ఫీచర్ ఫోన్లకు పరిమితమైన ప్రపంచ దేశాల్లో ఒకటిగా ఉన్న భారత్.. స్మార్ట్ ఫోన్ల రాకతో మొబైల్ మార్కెట్ కు ఫుల్ డిమాండ్ పెరిగింది. మార్కెట్లోకి స్మా�
అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ మొదలైంది. బిగ్ బ్రాండ్ మొబైల్స్ అన్నీ సేల్ కు సిద్ధమయ్యాయి. యాపిల్, వన్ ప్లస్, జియోమీలు భారీ తగ్గింపు ధరలతో అందుబాటులో ఉన్నాయి. Vivo U20 మొబైల్కు రూ.2వేలతో మొదలుకొని iPhone XR రూ.7వేల వరకూ డిస్కౌంట్లు వర్తిస్తున్నాయి. ఈ సేల్ లో
దేశంలో మొబైల్ తయారీ సంస్థలకు భారత్ ప్రోత్సాహాకాలను అందించాలని యోచిస్తోంది. దేశంలో మొబైల్ ఫ్యాక్టరీలను స్థాపించేలా ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు మొబైల్ హ్యాండ్సెట్ తయారీదారులకు సబ్సిడీ రుణాలు అందించే ప్రణాళికను పరిశీలిస�
‘బడుల్లో బాత్ రూంలు, వాచ్ మెన్ల మీద కాస్త ధ్యాస పెట్టండి..బాత్ రూంల మెంటెనెన్స్ కోసం ఒక మనిషి పెట్టుకుంటే..జీతం రూ. 4 వేలు అనుకోండి..వాటి సామాన్ల కోసం మరో రూ. 2 వేలు ఖర్చు అవుతోంది అనుకొండి..బాత్ రూం కోసం రూ. 6 వేలు, ఒక వాచ్ మెన్ కోసం రూ. 4 వేలు అవుతోంది
హైదరాబాద్ లో ఆపిల్ సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగిని రోహిత మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. 2019 డిసెంబర్ 26 నుంచి కనిపించకుండా పోయిన రోహిత..