-
Home » Appointment Letters
Appointment Letters
70 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం.. భవిష్యత్తులో మరిన్ని భర్తీ చేస్తాం- సీఎం రేవంత్
ఏ రాజకీయ పార్టీ చేతిలో ఆయుధాలుగా మారకండి అని పిలుపునిచ్చారు. చిన్న వయసులోనే నాకు మంచి అవకాశం వచ్చింది. చాలా సంవత్సరాలు మీతోనే ఉంటాను.
Singareni: సింగరేణి కార్మిక కుటుంబాలకు గుడ్న్యూస్.. 12న నియామక పత్రాలు..
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేసే అవకాశం ఉంది.
రామసేనుడు, హరిసేనుడు.. అంటూ కథ చెప్పి.. నవ్వులు పూయించిన సీఎం రేవంత్ రెడ్డి..
వెయ్యి ఊడల మర్రి కింద కూర్చుని కఠోరమైన తపస్సు చేశాడు. తంత్రాలన్నీ చదువుతుంటే త్రిలింగ దేశంలోని అందరికీ నిద్ర లేని పరిస్థితులు వచ్చాయి.
10 నెలల్లో ఏం కోల్పోయారో ప్రజలకు అర్థమైందని ఒకాయన మాట్లాడుతున్నారు: రేవంత్ రెడ్డి
కేసీఆర్ వాస్తు కోసం సచివాలయం, ప్రగతి భవన్ కట్టుకున్నారని కానీ.. రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించలేదని విమర్శించారు.
ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వకుండా 35,000 ఉద్యోగాలు భర్తీ చేశామని రేవంత్ చెబుతున్నారు: బాల్క సుమన్
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్షా 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని అన్నారు. 43 వేల ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ తాము మొదలుపెట్టినదేనని చెప్పుకొచ్చారు.
Rozgar Mela : రోజ్గార్ మేళాలో 51వేలమంది అభ్యర్థులకు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ లెటర్లు
రోజ్గార్ మేళాలో భాగంగా సోమవారం సీఏపీఎఫ్ లో కొత్తగా చేరిన 51వేలమంది అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ లెటర్లు అందించారు. ప్రధానమంత్రి రోజ్ గార్ మేళా 8వ ఎడిషన్ను మోదీ సోమవారం ప్రారంభించారు....
సీఎం జగన్ మరో గుడ్ న్యూస్, రేపే 47వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నియామక పత్రాలు జారీ
* ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం * ‘ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్డ్ సర్వీసెస్’(APCOS) ద్వారా ప్రయోజనం * శుక్రవారం(జూలై 3,2020) క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమం * 47వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద�
గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాలు ఇచ్చిన జగన్
ఏపీలో అక్టోబరు 2 గాంధీ జయంతి రోజు నుంచి కొత్త ప్రజా పరిపాలనా వ్యవస్ధ అమల్లోకి వస్తోంది. గాంధీజీ కలలుకన్న స్వరాజ్య స్ధాపన స్ఫూర్తితో సీఎం జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్ధను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇందుకోసం 1ల�
సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి అపాయింట్ మెంట్ ఆర్డర్లు రెడీ
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలను సిద్ధం చేశారు అధికారులు. సోమవారం (సెప్టెంబర్ 30, 2019) అపాయింట్ మెంట్ ఆర్డర్లను
సచివాలయ ఉద్యోగాలు: సెప్టెంబర్ 30న జగన్ చేతుల మీదుగా!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి ఎంపికైన వారికి సెప్టెంబర్ 30వ తేదీన నియామక పత్రాలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. తొలి నియామక పత్రాన్ని విజయవాడలో సీఎం జగన్ చేత�