Home » APPROVES
Lakshmi Vilas Bank with DBS : సంక్షోభంలో చిక్కుకున్న లక్ష్మీ విలాస్ బ్యాంక్ కొనుగోలుకు కేంద్ర మంత్రివర్గం ఓకే చెప్పింది. సింగపూర్లోనే అతిపెద్ద బ్యాంక్ అయిన డీబీఎస్ భారత్కు చెందిన ఈ బ్యాంక్ను కొనుగోలు చేసేందుకు అన్ని అనుమతులు ఇచ్చింది. ఒక విదేశీ బ్య�
Centre approves ₹4,382 crore as calamity assistance to 6 States ఈ ఏడాది ప్రకృతి విపత్తులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఆరు రాష్ట్రాలకు జాతీయ విపత్తు స్పందన నిధి (ఎన్డీఆర్ఎఫ్) నుంచి కేంద్రసాయం కింద రూ.4,382 కోట్లు విడుదల చేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని ఉన్నత స్థా
Russia approves 2nd coronavirus vaccine ప్రపంచంలోనే తొలిసారిగా ఆగస్టు నెలలో స్పుత్నిక్ వీ పేరుతో కరోనా వ్యాక్సిన్ ను మార్కెట్ లోకి విడుదల చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చిన రష్యా..ఇప్పుడు మరో కరోనా వ్యాక్సిన్ ను అందుబాటులోకి చేసింది. బుధవారం…తన రెండో కరోనా వ్యాక్సి�
కరోనా వైరస్ ను అతి తక్కువ ఖర్చులో అత్యంత కచ్చితత్వంతో గుర్తించగలిగే ‘ఫెలుడా’ టెస్ట్ను వాణిజ్యపరంగా వాడేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(DCGI)ఆమోదం లభించింది. ఈ మేరకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎ�
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో బుధవారం(జులై-29,2020) సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నూతన విద్యా విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా చదువును అందరికీ అందుబాటులోకి తెచ్చే విధంగా నూతన జాతీయ విద్యా
సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ..దూసుకపోతున్న సీఎం జగన్..మరిన్ని పథకాలు ప్రవేశపెడుతున్నారు. కొన్ని పథకాల్లో మార్పులు చేస్తూ..మరింత మందికి లబ్ది చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం జగన్. పథకాల్లో YSR Cheyutha పథకం కూడా ఒకటి. దీనిని మరింత విస్�
గర్భిణీలు ఇకపై 24వారాల్లో ఎప్పుడైనా అబార్షన్ చేయించుకునేలా చట్టం మార్పులు చేసేందుకు రెడీ అవుతోంది కేంద్రప్రభుత్వం. ఇప్పటివరకు అబార్షన్ కు ఉన్న 20వారాల లిమిట్ ను 24వారాలకు పొడిగించేందుకు ఇవాళ కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు మెడికల
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన ప్రక్రియ చేపట్టేందుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ట్రంప్ అభిశంసన విచారణ తదుపరి దశకు అధికారికంగా అధికారం మార్గదర్శకాలను ఆమోదించడానికి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అధికార రిపబ్లికన�
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుండి వచ్చి మొదట్లో జమ్మూ కాశ్మీర్ వెలుపల స్థిరపడి ఆ తర్వాత జమ్మూకశ్మీర్ కి మకాం మార్చిన 5,300 మంది నిరాశ్రయులైన కుటుంబాలకు పునరావాసం ప్యాకేజీగా 5.5 లక్షలు ఇచ్చేందుకు ఇవాళ(అక్టోబర్-9,2019)సమావేశమైన కేంద్రకేబినెట్ ఆమోదం
ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు కొద్ది గంటల్లో ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం 2019-2020 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 22వ తేద