Home » appsc
రాష్ట్రవ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లాల్లో 175 సెంటర్లలో పరీక్షలు నిర్వహించారు.
గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ కోసం ష్ట్రవ్యాప్తంగా 175 సెంటర్లు ఏర్పాటు చేసింది కమిషన్.
గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ ప్రభుత్వం రాసిన లేఖకు ఈ మేరకు సమాధానం పంపింది కమిషన్.
అభ్యర్థుల ఆందోళన ప్రభుత్వo దృష్టికి రాగానే న్యాయ అంశాలు, పరీక్ష వాయిదా సాధ్యాసాధ్యాలు పరిశీలించామన్నారు.
Group 2 Mains Exam : పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి భారీగా విజ్ఞప్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో గ్రూపు-2 మెయిన్స్ పరీక్షను జనవరి 5 నుంచి ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా వేశారు.
ఏపీలో గ్రూప్-2 ప్రధాన పరీక్షను ఫిబ్రవరి 23న నిర్వహించాలని ఏపీపీఎస్సీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వాన్ని సంప్రదించిన తరువాత అధికారిక ప్రకటనను విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు లక్ష మంది ఈ పరీక్షను రాసే అవకాశం ఉంది.
షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష జరగాల్సి ఉంది.
APPSC Group 2 Prelims Results : ఏపీపీఎస్సీ గ్రూప్ -2 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 10)న విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో ఉత్కంఠతో ఏపీపీఎస్సీ పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వేళ.. ఎట్టకేలకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ�
2018 గ్రూప్ -1 నోటిఫికేషన్ ఆధారంగా మెయిన్స్ పరీక్ష రాసి ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీ హైకోర్టు రద్దు చేసింది.