Home » April 11
కొత్తమంత్రులెవరనేది ఈ సాయంత్రం లేదా రేపు గవర్నర్కు జాబితా చేరనుంది. ఇటు ప్రమాణస్వీకారానికి చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి.
జాతిరత్నాలు.. పేరు వింటేనే నవ్వొచ్చేస్తుంది.. ఇటీవలికాంలో.. అంతగా పాపులర్ అయ్యింది ఈ సినిమా. ఈ మధ్య కాలంలో ప్రేక్షకుడిని బాగా నవ్వించిన జాతిరత్నాలు విడుదలైన తర్వాత సరిగ్గా నెల రోజులకు ఓటీటీ ఫ్లాట్ఫామ్లోకి రాబోతుంది. మార్చి 11న రిలీజైన జాతిర
సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ కు ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి 20 రాష్ట్రాలలోని 91 లోక్ సభ స్థానాలకు గురువారం(ఏప్రిల్-11,2019)పోలింగ్ జరుగనుంది.అదేవిధంగా ఆంధ్రప్రదేశ్,ఒడిషా,అరుణాచల్ ప్రదేశ్,సిక్కిం అసెంబ్లీ
లోక్సభ, శాసనసభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఏప్రిల్ 11 గురువారం తెలంగాణ, ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు.
ఏప్రిల్ 11న జరిగే లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్కుమార్ తెలిపారు. నిజామాబాద్లో అభ్యర్థులు ఎక్కువగా ఉండడంతో పోలింగ్ సమయాల్లో స్వల్ప మార్పులు చేశామన్నారు. నిజామాబాద్ సెగ్మెంట్ ప
ప్రధానమంత్రి నరేంద్రమోడీ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ టైటిల్ పాత్రలో తెరకెక్కిన సినిమా “పీఎం నరేంద్రమోడీ”కి లైన్ క్లియర్ అయింది.ఏప్రిల్-11,2019న ఈ సినిమా విడుదలవుతుందని శుక్రవారం(ఏప్రిల్-5,2019) డైరక్టర్ ఒమంగ్ కుమార్ ట్విట్టర�
హైదరాబాద్ : తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్న ఏప్రిల్ 11వ తేదీని సార్వత్రిక సెలవు దినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కె.జోషి మార్చి 29 శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్ర�
తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 11ను సెలవు దినంగా ప్రకటించింది. పోలింగ్ భవనాలకు 2 రోజులు సెలవు ఇచ్చింది. తెలంగాణలో ఏప్రిల్ 11న 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నిక నిర్వాహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు ఎన్నికల సంఘం పలు ఏర్పాట్లు చేస్తోంది. ఏ ఎన్నిక జరిగినా అక్కడక్కడ కొన్ని సమస్యలు ఏర్పడుతుంటాయి. ఓట్లు గల్లంతయ్యాయని..
పార్లమెంటు ఎన్నికల చివరిదశ పోలింగ్ ముగిసిన తరువాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్ను ప్రసారం చేయాలి అంటూ ఎలక్షన్ కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా ఎగ్జిట్ పోల్స్ని నేషనల్ ఛానెళ్లు పోలింగ్ అయిపోయిన రోజు సాయంత్రం విడుదల చేస్తుంటాయి. దాదాపుగా �