-
Home » APSDMA
APSDMA
బీ కేర్ఫుల్.. ఇటు మంట పుట్టించే ఎండలు, అటు పిడుగుల వర్షాలు.. ఏపీలో రేపు భిన్న వాతావరణం
32 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలకు హీట్ అలర్ట్ జారీ చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ.
డేంజర్ బెల్స్.. బయటకు రాకండి.. రాబోయే రెండు నెలలు జాగ్రత్త..! సంచలన నివేదిక .. బాబోయ్ మంటలే..
Today Weather Update : దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45డిగ్రీలు కూడా దాటిపోతాయని, దేశం ఎదుర్కొనే అత్యంత తీవ్రమైన వేసవిలో ఈ ఏడాదీ ఒకటి కావొచ్చునని అంచనా వేశారు.
ఏపీలో భానుడి భగభగలు.. భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త..
Heatwave Alert in AP: 34 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరో 67 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది.
బీకేర్ ఫుల్.. ఈ సమయంలో అస్సలు బయటకు రావొద్దు..! ఏపీ ప్రజలకు హెచ్చరిక..
ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి. పల్నాడు, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో అధిక ప్రభావం ఉండనుంది.
ఏపీ ప్రజలకు హైఅలర్ట్.. ఈ సమయాల్లో బయటకు రావొద్దు.. APSDM కీలక హెచ్చరికలు జారీ చేసిన
High Temperatures In AP : ఏపీలో భానుడు మంటలు మండిస్తున్నాడు. రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. రాబోయే రోజుల్లో అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విప్తతుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. మరోవైపు తీవ్ర వడగాల్పులు.. ఆ సమయాల్లో బయటకు రావొద్దు..
Weather Update : బలమైన వేడి గాలులు కారణంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు బయటకు వచ్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
ఏపీలో ఇవాళ, రేపు భారీ వర్షాలు.. తొమ్మిది జిల్లాలకు రెడ్అలర్ట్.. బయటకు రావొద్దు.. ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచనలు
AP Rain Alert : ఏపీలో రెండు రోజులు ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఏపీ ప్రజలకు అలర్ట్.. రెండు రోజులు తీవ్రమైన ఎండలు, గరిష్ట ఉష్ణోగ్రతలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
శుక్రవారం 54 మండలాల్లో తీవ్ర వడగాలులు, 16 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
మరో 3 గంటల్లో ఏపీలో భారీ వర్షం.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందంది. ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలంది.
ఏపీకి బిగ్ అలర్ట్.. ఈ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక.. ఆ సమయంలో బయటకు రావొద్దు
ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో నిలబడరాదంది.