Home » APSDMA
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. చెట్ల కింద ఉండొద్దన్నారు. శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి వాటి దగ్గర నిలబడరాదన్నారు.
మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడే అవకాశం ఉందని..
రాష్ట్రంలో పలు జిల్లాలో సోమవారం అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అదేక్రమంలో ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని తెలిపింది.
ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వడగాల్పులు వీస్తుండటంతో మధ్యాహ్నం వేళల్లో ..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండలు మంట పుట్టిస్తున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి.
ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం గంటకు 30కి.మీ వేగంతో కదులుతూ విశాఖపట్నానికి 480 కి.మీ, గోపాలపూర్ కు 600 కి.మీ, పారదీప్ కు 700 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయిఉందని ఆం