Home » Araku
భార్య మద్యం సేవించటంతో ఆగ్రహించిన భర్త అభ్యంతరం చెప్పాడు. ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. క్షణికావేశంలో భర్త భార్యను హతమార్చిన ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది.
Woman brutally murder : విశాఖ జిల్లా అరకులో దారుణం జరిగింది. ఓ మహిళ హత్య గావించబడింది. భూతగాదాల నేపథ్యంలో మహిళను స్థానిక గిరిజనుడు పాంగి దామోదర్ నాటు తుపాకీతో కాల్చి చంపాడు. అంతటితో ఆగకుండా మృతురాలి బంధువుల ఇళ్లకు నిప్పుపెట్టాడు. డుంబ్రిగూడ మండలం రంగిల�
dead bodies reached to Hyderabad : విశాఖ జిల్లా అరకు బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు హైదరాబాద్కు చేరుకున్నాయి. ప్రత్యేక అంబులెన్సుల్లో నాలుగు మృతదేహాల్ని హైదరాబాద్లోని షేట్పేటకు తీసుకొచ్చారు. దీంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతుల బంధువులు, కుటుంబ
emergency response center araku bus accident: విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం డముకు ఘాట్ రోడ్డులో శుక్రవారం(ఫిబ్రవరి 12,2021) రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. డముకు దగ్గర పర్యాటకులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. డముకు 5వ నంబర్ మలుపు దగ్గర లోయలోకి దూసుక
Dinesh Travels office locked : అరకులో బస్సు ప్రమాదం తర్వాత దినేశ్ ట్రావెల్స్ ఓనర్ స్వామి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. హైదరాబాద్లోని ట్రావెల్స్ కార్యాలయానికి తాళం వేసిన స్వామి… ఫోన్ సైతం స్విచ్ఆఫ్ చేసుకుని అదృశమయ్యాడు. అరకు బస్సు ప్రమాదానికి డ్రైవర్
Hyderabad residents killed in Araku accident : అరకులోయ బస్సు ప్రమాదం ఘటనలో నలుగురు హైదరాబాద్ వాసులు మృతి చెందారు. అరకు విహారయాత్రకు వెళ్లిన వారిలో కొందరు రోడ్డు ప్రమాదంలో విగత జీవులయ్యారని తెలియడంతో షేక్పేట ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. షేక్పేటలోని వినాయక్న
bus accident విశాఖ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అరకు ఘాట్ రోడ్డులో.. అనంతగిరి మండలం డముకులో 5వ నంబర్ మలుపు వద్ద శుక్రవారం రాత్రి 7గంటల సమయంలో దాదాపు 30మంది ప్రయాణికులతో వెళ్తోన్న దినేష్ ట్రావెల్స్ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. సుమారు 300 అడుగుల లో�
Tourist bus crashes : ప్రముఖ పర్యాటక ప్రాంతమైన విశాఖలోని అరకులోయ హాహాకారాలతో దద్దరిల్లింది. చట్టూ చిమ్మ చీకటి, ఎమి అయ్యిందో ఎవరికీ అర్థం కాలేదు. తీవ్రగాయాలతో కొందరు, విగతజీవులుగా ఆ ప్రాంతం మారిపోయింది. అప్పటి వరకు ఎంతో సంతోషంగా గడిపిన వారిలో తీవ్ర భయాంద�
Andhra-Odisha border issue : ఆంధ్రా – ఒడిశా సరిహద్దులో వివాదాలు కొనసాగుతున్నాయి. బోర్డర్లోకి చొచ్చుకొస్తున్నారంటూ ఇరు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల మధ్య ఘర్షణలు మొదలవుతున్నాయి. తమ సరిహద్దు జోలికొస్తే ఖబర్దార్ అంటూ.. ఆంధ్రా – ఒరిస్సా వాసులు వాగ్వావాదాలకు �