Home » Argentina
కేరళ రాష్ట్రం త్రిసూల్ జిల్లాలోని పల్లిమూల ప్రాంతంలో శిబు అనే వ్యక్తికి ఫుట్బాట్ క్రీడ అంటే చాలా ఇష్టం. అందులోనూ అర్జెంటీనా జట్టుతో పాటు మెస్సీ అంటే ప్రత్యేక అభిమానం. ఫైనల్ మ్యాచ్లో అతడు అనుకున్నట్లే అర్జెంటీనా విజేతగా నిలిచింది. దీంత�
మెస్సీ మరో సర్ప్రైజ్ కూడా అందుకున్నాడు. అదే.. ఆతిథ్య దేశం ఖతార్ అధినేత, ‘ఎమిర్ ఆఫ్ ఖతార్’గా పిలిచే తమిమ్ బిన్ హమాద్ అల్ తని తొడిగిన బ్లాక్ రోబ్. ప్రపంచ కప్ ట్రోఫీ అందించే ముందు మెస్సీకి దీన్ని ప్రత్యేకంగా తొడిగారు.
ఇండియాలో కూడా ఫుట్బాల్కు భీభత్సమైన అభిమానులు ఉన్నారు. అన్నిసార్లు బయటికి కనిపించకపోవచ్చు కానీ, కొన్ని సంఘటనలు ఇండియాలోని ఫుట్బాల్ మేనియాను వెలుగులోకి తీసుకువస్తుంటాయి. కేరళలో తాజాగా జరిగిన ఒక సంఘటనే ఇందుకు ఉదాహరణ. ఆదివారం ఫైనల్ మ్యా�
‘ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్’ ఫీవర్ మన దేశంలోనూ కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్లోని కోల్కతా వంటి పట్టణాల్లో అర్జెంటినా గెలవాలని కోరుతూ ఫ్యాన్స్ పూజలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా
ఫిఫా వరల్డ్ కప్ 2022లో భాగంగా ఆర్జెటీనా జట్టు ఫైనల్ కు చేరుకుంది. లియోనెల్ మెస్సీ సారథ్యంలో జట్టు అద్భుత ఆటతీరును కనబర్చి తొలి సెమీ-ఫైనల్ మ్యాచ్లో పత్యర్థి జట్టు క్రొయేషియాను 3-0తో ఓడించారు.
ప్రపంచ కప్ తర్వాత ఫుట్బాల్కు అర్జెంటినా ఆటగాడు, లెజెండరీ ప్లేయర్ లియోనల్ మెస్సీ గుడ్బై చెప్పబోతున్నాడు. ‘ప్రపంచ కప్ ఫైనల్’ తన చివరి మ్యాచ్ అంటూ వెల్లడించాడు.
ఫిఫా వరల్డ్ కప్ సెమీ ఫైనల్ చేరుకుంది. సెమీ ఫైనల్లో పాల్గొనే నాలుగు జట్లు ఖరారయ్యాయి. ఫ్రాన్స్, మొరాకో, అర్జెంటీనా, క్రొయేషియా జట్లు సెమీ ఫైనల్ చేరుకున్నాయి.
సౌదీ అరేబియా చేతిలో అర్జెంటీనా 1-2తో ఓడిపోయింది. వాస్తవానికి అంత పెద్ద టీం అయిన అర్జెంటీనా.. సౌది చేతిలో పరాభవం పాలవ్వడం చాలా మందినిక షాక్కు గురి చేసింది. అయితే మెక్సికోపై అద్భుతంగా పునరాగమనం చేసింది. నవంబర్ 26న లుసైల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్
సెకండ్ హాఫ్లో సౌది అరేబియా రెచ్చి పోయింది. సౌదీ ఆటగాళ్లు ఆల్-షెహ్రీ, ఆల్-దవ్సరీ చేరో గోల్ చేసి సౌదీని విజయ తీరాలకు నెట్టారు. రెండో అర్థభాగంలో అర్జెంటీనా ఒక్కటంటే ఒక్క గోల్ కూడా చేయకపోవడం గమనార్హం. కనీసం ఎంత కష్టపడినా సౌదీని అడ్డుకోలేకపోయార�
రైలు వేగంగా వస్తోంది. ఆ సమయంలో ఆమెకు కళ్లు తిరిగి సృహ తప్పింది. రైలు పట్టాల కింద పడిపోవడం.. రైలు అలాగే వెళ్లిపోవడం జరిగిపోయాయి. ఈ హాఠాత్ పరిణామానికి అందరూ భయభ్రాంతులకు గురయ్యారు...