Home » Armed men
మణిపూర్ లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. భద్రతా బలగాలు, సాయుధ సిబ్బంది మధ్య తాజాగా కాల్పులు జరగడంతో మణిపూర్ మళ్లీ ఉద్రిక్తంగా మారింది. మణిపూర్లోని తెంగ్నౌపాల్ జిల్లాలో భద్రతా బలగాలు, సాయుధ వ్యక్తుల మధ్య తాజాగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పులు ఇంకా
ఆమె భర్త ఎస్ చురాచంద్ సింగ్ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. కాగా, ఘర్షణలో సెరో గ్రామం నామరూపాల్లేకుండా పోయింది.
అదో బిజీ మార్కెట్.. సరిగ్గా మధ్యాహ్నం 1.45 నిమిషాలు అవుతుంది. అక్కడే ఓ బ్యాంకు, దాని పక్కనే ఏటీఎం ఉంది. అదే సమయంలో బ్యాంకు క్యాష్ వెహికల్ అక్కడికి చేరుకుంది.