-
Home » Army Helicopter Crash
Army Helicopter Crash
Nigeria : నైజీరియాలో ముష్కరుల దాడి..26 మంది సైనికుల మృతి, కూలిన హెలికాప్టర్
నైజీరియా దేశంలో ముష్కరుల దాడిలో భద్రతా దళాలకు చెందిన 26 మంది సైనికులు మరణించారు. అర్థరాత్రి క్రిమినల్ గ్రూపు జరిపిన ఆకస్మిక దాడిలో 26 మంది సైనికులు మరణించగా, మరో 8 మంది గాయపడ్డారు. మరో వైపు క్షతగాత్రులను రక్షించేందుకు వచ్చిన హెలికాప్టర్ కూలిప�
Military Helicopter Crash : కుప్పకూలిన ఆస్ట్రేలియన్ మిలటరీ హెలికాప్టర్…నలుగురి గల్లంతు
ఆస్ట్రేలియన్ మిలటరీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో నలుగురు గల్లంతు అయ్యారు. ఆస్ట్రేలియా దేశంలోని ఈశాన్య తీరంలో సైనిక విన్యాసాలు చేస్తుండగా ఆర్మీ హెలికాప్టర్ నీటిలో మునిగిపోయింది. దీంతో నలుగురు ఎయిర్ క్రూ సిబ్బంది అదృశ్యమయ్యారని ఆస్ట్రేల�
Army Helicopter Crash: జమ్మూ కాశ్మీర్లో కూలిన ఆర్మీ హెలికాప్టర్ ..
అటవీ ప్రాంతంలో కుప్పకూలిన హెలికాప్టర్ సైన్యానికి చెందిన ఏఎల్హెచ్ ధ్రువ్ హెలికాప్టర్. గత రెండు నెలల్లో ఏఎల్హెచ్ ధృవ్కి సంబంధించిన మూడవ ప్రమాదం.
Saiteja Funeral: కొడుకు ఆఖరి చూపుతో.. తల్లడిల్లిన తల్లి పేగు!
కొడుకు ఆఖరి చూపుతో.. తల్లడిల్లిన తల్లి పేగు!
Saitej’s Funeral : సైనిక లాంఛనాలతో సాయితేజ్ అంత్యక్రియలు పూర్తి
ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన పారా కమాండో సాయితేజ్ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. చిత్తూరు జిల్లాలోని స్వగ్రామం ఎగువరేగడలో ఆదివారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
Jawan Sai Teja : సాయితేజ మృతదేహం కోసం ఎదురు చూపులు
ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలోచనిపోయిన వారి మృతదేహాలు గుర్తు పట్టని విధంగా ఉండడంతో.. డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. త్వరగా సాయితేజ మృతదేహాన్ని తీసుకురావాలని...
Chopper Crash: డీఎన్ఏ టెస్ట్ల తర్వాతే అమరుల మృతదేహాలను గుర్తిస్తారు
హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఇప్పటివరకు కేవలం నలుగురి మృతదేహాలను మాత్రమే గుర్తించారు అధికారులు.
ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం ఇలా జరిగింది : ప్రత్యక్ష సాక్షి
ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం ఇలా జరిగింది : ప్రత్యక్ష సాక్షి
Bipin Rawat : దట్టమైన పొగమంచులో రావత్ హెలికాప్టర్.. వైరల్ వీడియో
సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్ ప్రయాణించిన ఆర్మీ హెలికాప్టర్ బుధవారం నీలగిరి కొండల్లో కూలిన విషయం తెలిసిందే. అయితే ఆ దుర్ఘటనకు చెందిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Army Chopper Crash : బిపిన్ రావత్ కండీషన్ సీరియస్..ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంపై పార్లమెంట్ లో రాజ్ నాథ్ ప్రకటన!
తమిళనాడు రాష్ట్రంలోని కూనూర్ లో బుధవారం మధ్యాహ్నాం సైనిక హెలికాప్టర్ కూలిపోయిన సంఘటనపై రక్షణశాఖమంత్రి రాజ్నాథ్ సింగ్ మరికొద్దిసేపట్లో పార్లమెంటులో ఓ ప్రకటన చేయనున్నారు. ఈ ఘటనపై