army

    కొత్త ఆర్మీ చీఫ్ ఈయనే

    December 30, 2019 / 04:14 PM IST

    భారత ఆర్మీ నూతన చీఫ్ గా జనరల్ మనోజ్ ముకుంద్ నర్వానే ఎంపికయ్యారు. మంగళవారం(డిసెంబర్-31,2019)జనరల్ మనోజ్ ముకుంద్ బాధ్యతలు చేపట్టనున్నారు. 2016 డిసెంబర్-31న 27వ ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన బిపిన్ రావత్ మంగళవారం రిటైర్డ్ అవుతున్న సమయంలో నూతన ఆర్మీ చీఫ�

    తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా బిపిన్ రావత్

    December 30, 2019 / 11:12 AM IST

    భారతదేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్(CDS)గా ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ను కేంద్రప్రభుత్వం ఖరారు చేసింది. డిసెంబ‌ర్ 31,2019న ఆర్మీ చీఫ్‌గా రావ‌త్ రిటైర్‌ కానున్నారు. ఈ నేప‌థ్యంలో బిపిన్ రావత్ పేరును చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా ప్రకటించడం విశేషం.  

    విషాదం : సైనికుడిపై దాడి చేసి చంపేసిన ఆర్మీ డాగ్స్ 

    November 15, 2019 / 06:10 AM IST

    ఆర్మీలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆస్ర్టియన్ ఆర్మీలో కుక్కల సంరక్షకుడిగా పని చేస్తున్న ఓ సైనికుడిపై  రెండు కుక్కలు దాడి చేసి చంపేశాయి. బెల్జియన్ షెపర్డ్ కుక్కల దాడిలో మృతి చెందిన 31 ఏళ్ల సైనికుడు 2017 నుంచి ఆర్మీ కుక్కల సంరక్షణను చూస్తున్న�

    సైనికుల శౌర్యం…దేశం సురక్షితం : కశ్మీర్ లో సైనికులకు స్వీట్లు తినిపించిన మోడీ

    October 27, 2019 / 12:32 PM IST

    పాకిస్తాన్ సరిహద్దుల్లో ప్రధాని మోడీ అడుగుపెట్టారు. మోడీ ఇవాళ(అక్టోబర్-27,2019)జమ్మూకశ్మీర్ లోని రాజౌరీ జిల్లాలో  సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఆర్మీ సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. సైనికులతో మచ్చటించారు. సై

    15మందికి పైగా హతం: మరోసారి ఉగ్రవాద క్యాంపులపై భారత ఎటాక్

    October 20, 2019 / 08:27 AM IST

    ఉగ్రవాదాన్ని అణచివేసే క్రమంలో భారత సైన్యం దాడులు ప్రారంభించింది. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భారత్ లోని కశ్మీర్‌లో ఉగ్రవాదులపై దాడులు చేశారు. తంగ్ధార్ సెక్టార్‌కు ఎదురుగా ఉన్న నీలం లోయలోని 4 ఉగ్రశిబిరాలపై భారత్ బలగాలు విరుచుకుపడ్డాయి. �

    డిసెంబర్ 02 నుంచి ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ

    October 18, 2019 / 04:12 AM IST

    డిసెంబర్ 02 నుంచి ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ జరుగనుంది. 2020, జనవరి 19వ తేదీ వరకు ఈ ర్యాలీ నిర్వహిస్తారు. సికింద్రాబాద్ ఏఓసీ కేంద్రం ఆధ్వర్యంలో జరిగే ఈ ర్యాలీలో హెడ్ క్వార్టర్స్ యూనిట్ కోటాలో ఔట్ స్టాండింగ్ స్పోర్ట్స్ మెన్, జనరల్ డ్యూటీ, సోల్జర్ ట

    రెచ్చిపోయిన ఉగ్రవాదులు : పౌరులు బందీ, ఆర్మీ కాన్వాయ్ పై దాడి

    September 28, 2019 / 10:50 AM IST

    జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు అలజడి రేపుతున్నారు. ఉగ్రదాడులు, ఎన్ కౌంటర్లతో జమ్ముకశ్మీర్ లో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. మూడు వేర్వేరు ప్రాంతాల్లో భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు

    ఇమ్రాన్ ఖాన్ హెచ్చరికలు నిజం చేసే ప్రయత్నాలు : జమ్ముకశ్మీర్‌లో హైటెన్షన్‌

    September 28, 2019 / 10:41 AM IST

    జమ్ముకశ్మీర్‌లో హెటెన్షన్‌ నెలకొంది. పాక్‌ ఉగ్రమూకలు భారీ దాడులకు ప్లాన్‌ చేస్తున్నారు. ఐక్యరాజ్యసమితిలో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రసంగం తర్వాత ఉగ్రమూకలు మరింత

    తోకముడిచారు : తెల్ల జెండాలు చూపి శవాలను మోసుకెళ్లిన పాక్ ఆర్మీ

    September 15, 2019 / 07:40 AM IST

    పీవోకేపై కూడా ఇప్పుడు పాక్ కు ఆశలు సన్నగిల్లుతున్నాయి. చొరబాట్లను ప్రోత్సహించడానికి పాక్ సైన్యం చేసిన కుట్రను భారత బలగాలు తిప్పికొట్టాయి. భారత్‌కు దీటుగా బదులిస్తాం, అణు యుద్ధం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని ప్రగల్బాలు పలుకుతున్న పా�

    రాజస్ధాన్ బోర్డర్ లో పాకిస్తాన్ గూఢచారి అరెస్టు

    September 13, 2019 / 08:18 AM IST

    రాజస్ధాన్ లోని బర్మేర్ సమీపంలో భారత్-పాక్ సరిహద్దుల వద్ద పాకిస్తాన్ కు చెందిన కిషోర్ అనే ఒక అనుమానిత వ్యక్తిని బీ.ఎస్.ఎఫ్ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. భారత్ లో గూఢచర్యం చేసేందుకు అతడు భారత్ లోకి అక్రమంగా ప్రవేశించినట్లు గుర్తించారు. విచార�

10TV Telugu News