army

    ఇండియన్ ఆర్మీ ఎల్లప్పుడూ సిద్ధమే : గెలిచే సత్తా ఉంటేనే శాంతి

    February 26, 2019 / 10:49 AM IST

    మంగళవారం(ఫిబ్రవరి-26,2019)  ఉదయం పాకిస్తాన్ లోని ఉగ్ర శిబిరాలపై భారత వాయుసేన మెరుపు దాడుల తర్వాత భారత ఆర్మీ తన అధికారిక ట్విట్టర్ లో ఓ పద్యాన్ని పోస్ట్ చేసింది. ప్రముఖ హిందీ కవి రామ్ ధారీ సింగ్ రాసిన ఈ పద్యాన్ని ఏడీజీ పీఐ(అడిషనల్ డైరక్టర్ జనరల్, ప

    గో ఎహెడ్ అంటూ ఆదేశాలు : 30 నిమిషాల్లో కంప్లీట్ : స్వయంగా పర్యవేక్షించిన మోడీ

    February 26, 2019 / 04:40 AM IST

    యుద్ధం.. తీవ్రవాదంపై మాత్రమే చేస్తే ఎలా ఉంటుంది అని చేసి చూపించింది భారత్. సామాన్య ప్రజలకు ఎలాంటి నష్టం లేకుండా.. ఎవరికీ హానీ జరక్కుండా కేవలం తీవ్రవాదులను మాత్రమే టార్గెట్ చేసి యుద్ధం చేయటం భారత్ కే సాధ్యం అంటున్నారు నిపుణులు. పాక్ భూభాగంలో.. �

    నాపై చర్యలు తీసుకుంటే ఖబడ్డార్ : పాక్ కు.. టెర్రరిస్ట్ మసూద్ వార్నింగ్

    February 22, 2019 / 11:22 AM IST

    పుల్వామా ఉగ్రదాడితో పాక్ తో ఇక చర్చల అన్న మాటను పక్కనబెట్టిన భారత్ కఠిన చర్యలకు దిగుతోంది.  ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్ ను అంతర్జాతీయ సమాజంలో ఒంటరి చేసేందుకు దౌత్యపరంగా కూడా భారత్ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ సమయంలో తనకు మూడిందనే �

    సరిహద్దుల్లో మళ్లీ టెన్షన్ : సైన్యాన్ని తరలిస్తున్న కేంద్రం

    February 20, 2019 / 05:56 AM IST

    ఢిల్లీ : భారత సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంటోంది. ఇప్పటికే పుల్వామా దాడితో టెర్రరిస్టులు రెచ్చిపోతే, కాల్పుల విరమణకు ఒప్పందానికి తూట్లు పొడుస్తూ పాక్  సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది. జమ్మూకశ్మీర్ రాజౌరీ సెక్టార్‌లో పాక్ కాల్

    తుపాకీతో కనిపిస్తే కాల్చేస్తాం : జమ్మూ కాశ్మీర్ లో ఆర్మీ హెచ్చరికలు 

    February 19, 2019 / 07:25 AM IST

    శ్రీన‌గ‌ర్ : జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఎవ‌రైనా అనుమతి లేకుండా తుపాకీతో తిరుగుతూ కనిపిస్తే వాళ్ల‌ను వెంట‌నే కాల్చి పారేస్తామని ఇండియ‌న్ ఆర్మీ మంగళవారం  హెచ్చరించింది.  కాశ్మీర్‌లో జ‌రిగిన పుల్వామా కారు బాంబు దాడి త‌ర్వాత‌ ఇండియ‌న్ ఆర్మ�

    సరిహద్దుల్లో అలజడి : మరో ఆర్మీ ఆఫీసర్ మృతి

    February 16, 2019 / 12:37 PM IST

    ఉగ్రవాదుల దాడిలో 44 మంది జవాన్లు మృతి చెందిన ఘటన మరవకముందే.. భారత్ – పాక్ సరిహద్దుల్లో మరో ఘోరం. లైన్ ఆఫ్ కంట్రోల్ (LOC)కి ఒకటిన్నర కిలోమీటర్ల భారత భూభాగం లోపల తీవ్రవాదులు బాంబులు అమర్చారు. వాటిని నిర్వీర్యం చేస్తున్న సమయంలో.. ఓ ఆర్మీ ఆఫీసర్ చనిప�

    చరిత్రలో ఫస్ట్ టైం : పరేడ్ లో మహిళల అద్భుత విన్యాసాలు

    January 26, 2019 / 11:41 AM IST

    70వ రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా ఢిల్లీ రాజ్ పథ్ లో శనివారం(జనవరి 26, 2019)  జరిగన పరేడ్ లో మహిళా శక్తి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. పూర్తి మహిళా బృందంతో పాటు పలు బృందాలకు మహిళలు నాయకత్వం వహించి నారీ శక్తిని ప్రతిబింబించారు. పూర్తిగా మహిళలతో �

10TV Telugu News