Home » army
మంగళవారం(ఫిబ్రవరి-26,2019) ఉదయం పాకిస్తాన్ లోని ఉగ్ర శిబిరాలపై భారత వాయుసేన మెరుపు దాడుల తర్వాత భారత ఆర్మీ తన అధికారిక ట్విట్టర్ లో ఓ పద్యాన్ని పోస్ట్ చేసింది. ప్రముఖ హిందీ కవి రామ్ ధారీ సింగ్ రాసిన ఈ పద్యాన్ని ఏడీజీ పీఐ(అడిషనల్ డైరక్టర్ జనరల్, ప
యుద్ధం.. తీవ్రవాదంపై మాత్రమే చేస్తే ఎలా ఉంటుంది అని చేసి చూపించింది భారత్. సామాన్య ప్రజలకు ఎలాంటి నష్టం లేకుండా.. ఎవరికీ హానీ జరక్కుండా కేవలం తీవ్రవాదులను మాత్రమే టార్గెట్ చేసి యుద్ధం చేయటం భారత్ కే సాధ్యం అంటున్నారు నిపుణులు. పాక్ భూభాగంలో.. �
పుల్వామా ఉగ్రదాడితో పాక్ తో ఇక చర్చల అన్న మాటను పక్కనబెట్టిన భారత్ కఠిన చర్యలకు దిగుతోంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్ ను అంతర్జాతీయ సమాజంలో ఒంటరి చేసేందుకు దౌత్యపరంగా కూడా భారత్ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ సమయంలో తనకు మూడిందనే �
ఢిల్లీ : భారత సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంటోంది. ఇప్పటికే పుల్వామా దాడితో టెర్రరిస్టులు రెచ్చిపోతే, కాల్పుల విరమణకు ఒప్పందానికి తూట్లు పొడుస్తూ పాక్ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది. జమ్మూకశ్మీర్ రాజౌరీ సెక్టార్లో పాక్ కాల్
శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఎవరైనా అనుమతి లేకుండా తుపాకీతో తిరుగుతూ కనిపిస్తే వాళ్లను వెంటనే కాల్చి పారేస్తామని ఇండియన్ ఆర్మీ మంగళవారం హెచ్చరించింది. కాశ్మీర్లో జరిగిన పుల్వామా కారు బాంబు దాడి తర్వాత ఇండియన్ ఆర్మ�
ఉగ్రవాదుల దాడిలో 44 మంది జవాన్లు మృతి చెందిన ఘటన మరవకముందే.. భారత్ – పాక్ సరిహద్దుల్లో మరో ఘోరం. లైన్ ఆఫ్ కంట్రోల్ (LOC)కి ఒకటిన్నర కిలోమీటర్ల భారత భూభాగం లోపల తీవ్రవాదులు బాంబులు అమర్చారు. వాటిని నిర్వీర్యం చేస్తున్న సమయంలో.. ఓ ఆర్మీ ఆఫీసర్ చనిప�
70వ రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా ఢిల్లీ రాజ్ పథ్ లో శనివారం(జనవరి 26, 2019) జరిగన పరేడ్ లో మహిళా శక్తి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. పూర్తి మహిళా బృందంతో పాటు పలు బృందాలకు మహిళలు నాయకత్వం వహించి నారీ శక్తిని ప్రతిబింబించారు. పూర్తిగా మహిళలతో �