Home » Arrest
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మునిమనవరాలు రాజశ్రీ చౌదరి బోస్ను పోలీసులు నిన్నటి నుంచి హౌస్ అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో ఆమెను రైలు నుంచి దించి మరీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం. వారణాసిలో విశ్వ హిందూ సేన నిర్వహించ�
తిరిగి సభ సమావేశం కాగానే వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకోకుండా తమకు విశేషాధికారాలు ఉన్నాయని ఎంపీలలో ఒక అపోహ ఉందని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 105 ప్రకారం ఎంపీలకు కొన్ని వ
పోలీసులు అదుపులోకి తీసుకునే ముందు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పోలీసులు వేసిన బారికేడ్ను దూకి ఏఐసీసీ చేస్తున్న నిరసనలో పాల్గొనేందుకు ప్రయత్నించారు. మొదట రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రియాంకను తీసుకున్నారు. సో�
తదుపరి విచారణ జరిపే వరకు నుపుర్ శర్మను అరెస్టు చేయకుండా రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రతోపాటు ఆమెపై కేసులు నమోదైన రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.
58 ఏళ్ల రాయ్సుద్దీన్ భార్య, అతడికి కొంతకాలంగా దూరంగా ఉంటోంది. దీంతో ఫేస్బుక్లో మహిళల ప్రొఫైల్స్ వెతకడం ప్రారంభించాడు. అందులో మొబైల్ నెంబర్స్ కనిపించే మహిళా అకౌంట్ల ఫ్రొఫైల్స్ నుంచి నెంబర్లు సేకరించాడు.
మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకున్నాడు. రవి అనే డ్రైవర్ తన క్యాబ్తో అక్కడికి చేరుకున్నాడు. అనంతరం డ్రైవర్ రవి ఓటీపీ చెప్పాల్సిందిగా కోరాడు. అయితే, ఉమేందర్ ఓటీపీ చెప్పేలోపే పిల్లలు కార్లోకి ఎక్కేశారు.
12మంది యువతీయువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఆరుగురు అమ్మాయిలు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలంలో హుక్కా, మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తంలో సర్వే నెంబర్ 30, 36, 39లలో ఉన్న 570 ఎకరాల భూమికి సంబంధించి గిరిజనులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు గిరిజనులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో అధికారులు గిరిజనులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చారు. అయితే, ఏళ్లు గడుస్తున్నా భూమికి సంబంధించి
పరామర్శకు వెళ్తున్న రేవంత్ను అడ్డుకోవడంతో కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. పోలీసుల తీరును నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం నెలకొంది.
మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలు నురూప్ శర్మ, నవీన్ జిందాల్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వారిపై ఆ పార్టీ చర్యలు తీసుకున్నప్పటికీ ఉత్తరప్రదేశ్లో హింస చెలరేగింది. హింసాత్మక ఘటనలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్�