Home » Arrest
ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవ రెడ్డిని అరెస్టు చేసిన ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతడికి 10 రోజుల ఈడీ కస్టడీ విధించింది. మాగుంట రిమాండ్ రిపోర్టులో ఈడీ కీలక అంశాల్ని ప్రస్తావించింది. బీఆర్ఎస్ ఎమ్మె
గురుగ్రామ్లో ఉంటున్న దంపతుల ఇంట్లో ఝార్ఖండ్కు చెందిన 14 ఏళ్ల ఒక బాలిక కొంతకాలం నుంచి పని చేస్తోంది. నిబంధనల ప్రకారం.. 14 ఏళ్ల వయసున్న పిల్లలతో పని చేయించుకోవడం నేరం. అలాంటిది ఆ బాలికతో ఇంట్లో పని చేయించుకోవడమే కాకుండా, తనపై తీవ్రమైన హింసకు పా�
ఘజియాబాద్కు చెందిన మీలాల్ ప్రజాపతి అనే వ్యక్తి భార్య, స్థానికంగా ఉండే అక్షయ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించింది. ఇది గుర్తించిన ప్రజాపతి తన భార్యతో సంబంధం పెట్టుకున్న అక్షయ్ను చంపాలని నిర్ణయించుకున్నాడు. అయితే, వాళ్ల వివాహేతర స
సీఐ సుధాకర్ కొద్ది రోజుల క్రితం ఒక ఎన్ ఆర్ఐకి భూమి అమ్ముతానని చెప్పి, అతడి దగ్గరి నుంచి రూ.54 లక్షలు వసూలు చేశాడు. సస్పెండెడ్ ఆర్ఐతో కలిసి, మహేశ్వరం వద్ద ఉన్న భూమి రిజిస్ట్రేషన్ చేయిస్తానని నమ్మించాడు.
కామారెడ్డి పురపాలక సంఘం మాస్టార్ ప్లాన్ ను రద్దు చేయాలన్న డిమాండ్ తో రాత్రి కలెక్టరేట్ ను ముట్టడించిన బీజేపీ నేతలపై కేసులు నమోదు అయ్యాయి. రాత్రి బండి సంజయ్ అరెస్టుతో కామారెడ్డి కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
టీవీ నటి, బిగ్ బాస్ ఓటీటీ ఫేమ్ ఉర్ఫీ జావేద్ ను చంపేస్తానని, లైంగిక దాడికి పాల్పడతానని ఓ వ్యక్తి బెదిరించాడు. నిందితుడిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఉర్ఫీ జావేద్ ను ఫోన్ లో పలుమార్లు బెదిరించిన వ్యక్తిని నవీన్ గిరిగా గుర్తించి అతడిని పోలీ�
తాజాగా ఆస్కార్ బహుమతి గెలుచుకున్న ‘ద సేల్స్మ్యాన్’ అనే మూవీలో నటించిన తరనేహ్ అలిదూస్తి(38) అనే నటిని ఇరాన్ మూకలు అరెస్ట్ చేశాయి. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ అల్లర్లు సృష్టించేందుకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఆమెను అదుపులోకి తీసుకు
విశాఖలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. నూతన సంవత్సరం వేళ యువతను ముఠా టార్గెట్ చేసింది. బెంగళూరు నుంచి వచ్చి విశాఖలో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు నలుగురు యువకులను అదుపులోకి తీసు
మహారాష్ట్ర ముంబైలోని బొరివాలి లింకు రోడ్డు సమీపంలో అరుదైన తాబేళ్లను అక్రమంగా తరలిస్తూ నిందితుడు పోలీసులకు పట్టుబడ్డాడు. ముంబై పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
హైదరాబాద్ లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. విదేశాలకు డ్రగ్స్ ఎగుమతి చేస్తోన్న ఇద్దరిని మల్కాజిగిరి ఎస్ వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 8 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.