Home » Arrest
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మనీష్ సిసోడియా అరెస్ట్ కు నిరసనగా ఆప్ బ్లాక్ డే కి పిలుపిచ్చింది.
ఇక ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చాలని తాను అప్పట్లోనే అనుకున్నానని, అందుకు ప్రతిగా ప్రభుత్వాన్నే కూల్చేసి ఇప్పుడు ఇంట్లో కూర్చేబెట్టానని ఆయన అన్నారు. ఫడ్నవీస్ అరెస్ట్ ద్వారా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని తక్కువ చేసే ప్రయత్నం చేశారని అన్నా
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాను అనేక అంశాలపై సీబీఐ ప్రశ్నించింది. లిక్కర్ పాలసీ, ముడుపులు, టెండర్ల వ్యవహారంపై అనేక ప్రశ్నలు సంధించింది. దాదాపు ఎనిమిది గంటలపాటు సాగిన విచారణ అనంతరం, ఆదివారం సాయంత్రం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్�
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తండ్రిని అవమానించే విధంగా పవన్ ఖేడా వ్యాఖ్యానించారని బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే పవన్ ఖేడా మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యానించారంటూ విచారణ సందర్భంగా సీజేఐకి బీజేపీ తరపు న్యాయవాద�
ఖేడా విమానం దిగే సమయంలో అనుమానంతో ఆయన వెంట ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు సైతం విమానం దిగారు. ఖేడా అరెస్ట్ కాగానే విమానాశ్రయంలోనే నిరసన చేపట్టారు. విమానం అక్కడి నుంచి బయల్దేరకుండా అడ్డుకున్నారు. ఇక ఖేడా అరెస్ట్ మీద కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక�
అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టు నేత శ్రీనుబాబు అలియాస్ రైనో అలియాస్ సునీల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్ర, ఒడిస్సా సరిహద్దులో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో రైనో పోలీసులకు పట్టుబడ్డాడు.
సంధ్య కన్వెన్షన్ ఎండీ సంధ్య శ్రీధర్ అరెస్టు అయ్యారు. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బంధువును మోసం చేసిన కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్ లోని ఇవాళ స్వేచ్ఛ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో 'రాజ్యాంగం-మనుస్మృతి'పై సదస్సు నిర్వహించారు. అయితే, ఈ సదస్సు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. స్వేచ్ఛ జేఏసీ, పీడీఎస్యూ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. రవీంద్ర భారతితో పాటు ట్యాంక్ బ�
వైఎస్ షర్మిలను మహబూబాబాద్ పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రికత్త నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ దంపతులపై పరుష వ్యాఖ్యలు చేయడంతో షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
కరీంనగర్ జిల్లాలో ఘరానా మోసం వెలుగుచూసింది. వెండి కాయిన్స్ కు బంగారు పూత వేయించి అమ్ముతున్న ముఠా పోలీసులకు చిక్కింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.