Home » Arrest
ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముగ్గురు నిందితులని పోలీసులు అరెస్ట్ చేశారు.వివేకా ప్రధాన అనుచరుడైన ఎర్ర గంగిరెడ్డి,వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి,ఇంట్లో పనిచేసే లక్ష్మి కుమారుడు ప్రక�
పీఎన్ బీ రూ.13వేల కోట్ల స్కామ్ ప్రధాన నిందితుడు నీరవ్ మోడీకి చెందిన ప్రభుత్వం సీజ్ చేసిన ఖరీదైన పెయింటింగ్ లను అధికారులు మంగళవారం(మార్చి-26,2019) అధికారులు వేలంపాట వేయనున్నారు. ముంబైలో ఇవాళ నీరవ్ కి చెందిన 68 పెయింటింగ్ లను బహిరంగ వేలంపాటలో పెట�
హైదరాబాద్: జగన్ సోదరి, వైసీపీ నేత షర్మిలపై యూట్యూబ్లో అసభ్యకరమైన వ్యాఖ్యలు పోస్ట్ చేసిన వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం(మార్చి 25, 219) అమరావతిలో షర్మిల మీడియాతో మాట్లాడుతుండగా ఓ టీవీలో లైవ్ లో వచ్చింది. అదే సమయంలో దివి �
పుల్వామా ఉగ్రదాడి తర్వాత కాశ్మీర్ లో వేర్పాటువాద నేతల పట్ల భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.ఇప్పటికే వేర్పాటువాద నేతలకు కల్పించిన సెక్యూరిటీని ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకున్నవిషయం తెలిసిందే.ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతున్న కేంద్�
దేశంలో వేలకోట్ల రూపాయలు బ్యాంకులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు ఒక్కొక్కరుగా పోలీసులకు చిక్కుతున్నారు.మొన్న విజయ్ మాల్యా,నిన్న నీరవ్ మోడీ..నేడు మరో ఆర్థిక నేరగాడు గుజరాత్ లోని వడోదరకు చెందిన స్టెర్లింగ్ బయోటెక్ గ్రూప్ ప�
పీఎన్ బీ రూ.13వేల కోట్ల కుంభకోణంలో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు నీరవ్ మోడీ రెండు రోజుల క్రితం లండన్ లో అరెస్ట్ అయి ప్రస్తుతం లండన్ జైల్లో చిప్పకూడు తింటున్న విషయం తెలిసిందే.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)కి రూ.13వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీ అరెస్ట్ అయ్యాడు. ఈ అరెస్ట్ ఎలా జరిగింది.. ఎవరు పట్టించారు.. ఎలా చిక్కాడు అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. నీరవ్ మోడీని పట్టించింది మాత్రం ఓ కెమెరా. అవును ఇది పచ్చ�
బీహార్ లో దారుణం జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై జవాన్ ని గుర్తు తెలియని దుండగుడు కాల్చి చంపేశాడు. ‘సోమవారం(మార్చి-19,2019) రాత్రి జరిగిన ఈ ఘటన బీహార్ లో కలకలం సృష్టించింది. ముజఫర్ పూర్ జిల్లాలోని ఖాజి మొహమ్మద్ పూర్ లోని తానా ప్రాంతంలో రాపిడ్ య�
హైదరాబాద్: సినిమా..సినిమా..సినిమా..రంగుల ప్రపంచం..ఈ రంగుల ప్రపంచంలో వెండితెరపై వెలిగిపోవాలని ఎందరికో కల. ఆ కలను సాకారం చేసుకోవటానికి పడరాని పాట్లు పడుతుంటారు. దాని కోసం ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకుంటు..తిని..తినకా కడుపు మాడ్చుకుని సినిమా అవ�
‘ఖలిస్థాన్ కమాండో ఫోర్స్’ ఉగ్ర సంస్థకు చెందిన గుర్సేవక్ బాబ్లా (53)ను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు.