Home » Arrest
జమ్మూకాశ్మీర్: జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు ఆదివారం ఇర్షాజ్ అహ్మద్ రేషి అనే ఉగ్రవాదిని అరెస్టు చేశారు. 2017 లో జమ్మూ కాశ్మీర్ లోని లెథపోరాలో సీఆర్పీఎఫ్ సెంటర్పై జరిగిన దాడి ఘటనలో 5వ నిందితుడని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ఈ ద�
గుజరాత్ లో 9 మంది ఇరాన్ జాతీయులను అరెస్టు చేశారు. సముద్ర మార్గంలో బోటు ద్వారా మాదక ద్రవ్యాలు తరలిస్తున్నారన్న సమాచారంతో కోస్ట్గార్డ్, మెరైన్ టాస్క్ఫోర్స్, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. సముద్రంలో బోటు నుంచి 9
ఈవీఎంలు మొరాయించడంలో వైసీపీ కుట్ర ఉందంటూ ధర్నా చేసిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కి తరలించారు. దీనిపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీకి ఓటింగ్ శాతం తగ్గంచడం కోసమే వైసీపీ ఇలాం�
అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని గుత్తి ఉన్నత పాఠశాల పోలింగ్ బూత్(183) లో ఉద్రిక్తత నెలకొంది. గుంతకల్లు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మధుసూదన్ గుప్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. మధుసూదన్ గుప్తా ఈవీఎంను పగలగొట్టారు. దీంతో పోలీసులు అదుపులో
జమ్మూ అండ్ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(JKLF) చీఫ్ యాసిన్ మాలిక్ ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. టెర్రర్ ఫండింగ్, వేర్పాటువాద గ్రూప్ లకు సంబంధించిన కేసులోఆయనను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.
కార్పొరేట్ కంపెనీలు, ఐసీఐసీఐ బ్యాంకులో ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ఘరానా నేరస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
రెండు దశాబ్దాలుగా పోలీసులు, అటవీ అధికారుల కళ్లుగప్పి అక్రమంగా తరలిస్తున్న మోస్ట్ వాంటెడ్ కలప స్మగ్లర్ ఎడ్ల శ్రీనును పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.
వీసా ఫ్రాడ్ కేసులో భారత సంతతికి చెందిన ముగ్గురు కన్సల్టెంట్లను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు.
విమానంలో నిరసన కార్యక్రమం చేపట్టిన ఓ పార్టీ మాజీఅధ్యక్షుడుని పోలీసులు అరెస్ట్ చేశారు.తమిళనాడులోని మధురై ఎయిర్ పోర్ట్ లో శనివారం (మార్చి-30,2019)ఈ ఘటన జరిగింది.
దక్షిణ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో హిజ్బుల్ ముజాహిద్దీన్ కి చెందిన ఉగ్రవాది రమీజ్ అహ్మద్ దార్ ని గురువారం(మార్చి-28,2019)భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి.నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు బిజ్బెహారా ప్రాంతంలో రమీజ్ అహ్మద్ దార్ అ�