arun jaitley

    మోడీ టార్చర్ భరించలేకే సుష్మా,జైట్లీ చనిపోయారు : ఉదయనిధి స్టాలిన్

    April 2, 2021 / 04:11 PM IST

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నేతలు హద్దులు మీరుతున్నారు. ప్రత్యర్థులపై హాట్ కామెంట్స్ చిక్కుల్లో పడుతున్నారు.

    జైట్లీని గుర్తు చేసుకున్న మోడీ..ఘనంగా నివాళులు

    August 24, 2020 / 11:14 AM IST

    తన తోటి మంత్రి, చిరకాల ఫ్రెండ్ అరుణ్ జైట్లీని గత సంవత్సరం ఇదే రోజున కోల్పోయాను..జైట్లీ దేశానికి చాలా సేవ చేశారని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. నేడు జైట్లీ వర్ధంతి. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా ట్వీట

    సుష్మా, జైట్లీ తర్వాత మోడీనే…బ్రిటన్ ఎంపీ వివాదాస్పద ట్వీట్

    August 28, 2019 / 07:26 AM IST

     ఆర్టికల్ 370 రద్దు అంశంపై భారత్ పై పాక్ కారాలు మిరియాలు నూరుతోంది. ఇరు దేశాల మధ్యా మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో  ఆర్టికల్ 370 రద్దుపై బ్రిటన్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  పాకిస్తాన్ మూలాలు ఉన్న బ్రిటన్ ఎంపీ నజీర్ అహ్మద్ ప్రధ�

    ఫిరోజ్ షా కోట్ల స్టేడియంకు అరుణ్ జైట్లీ పేరు

    August 27, 2019 / 11:51 AM IST

    ఢిల్లీ : ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం పేరు మార్చనున్నారు. స్టేడియంకు కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ పేరు పెట్టనున్నారు. ఈ మేరకు ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ సంఘం(డీడీసీఏ) నిర్ణయించింది. గతంలో అరుణ్ జైట్లీ  డీడీసీఏ అధ్యక్షుడిగా పని

    దేశం ఓ మేధావిని కోల్పోయింది

    August 25, 2019 / 06:34 AM IST

    బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ పార్థివదేహానికి టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. ఆదివారం(ఆగస్టు 25,2019) ఉదయం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు.

    ఇక సెలవు : నిగం బోధ్ వద్ద జైట్లీ అంత్యక్రియలు

    August 25, 2019 / 01:13 AM IST

    కేంద్ర మాజీ ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2019, ఆగస్టు 25వ తేదీ ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీలోని నిగం బోధ్ ఘాట్ వద్ద అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో జైట్లీకి అంతి�

    జైట్లీ మృతి పట్ల ప్రముఖుల నివాళులు…విదేశీ పర్యటన కొనసాగించాలని మోడీకి తెలిపిన జైట్లీ కుటుంబసభ్యులు

    August 24, 2019 / 09:30 AM IST

    మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మృతి పట్ల రాజకీయ నాయకులు,ప్రముఖులు,కుటుంబసభ్యులు,స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జైట్లీ మరణవార్త విని చాలా బాధపడ్డానని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. అత్యంత భారమైన బాధ్యతను నిర్వర్తించే �

    విలువైన మిత్రుడిని కోల్పోయాం : జైట్లీ మృతిపై మోడీ దిగ్భ్రాంతి

    August 24, 2019 / 08:20 AM IST

    కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ (66) మృతిపై రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. జైట్లీ మరణవార్త వినగానే పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీ నేతలు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆగస్టు 9న

    GST తీసుకొచ్చింది జైట్లీనే..

    August 24, 2019 / 08:16 AM IST

    2017…దేశంలో ఓ విప్లమైన మార్పు వచ్చింది. మోడీ హాయంలో GST (వస్తు వినియోగ సేవల పన్ను) దేశంలో ఒకే పన్ను వ్యవస్థ కిందకు వచ్చింది. అప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ ఉన్నారు. దీనిని చాకచక్యంగా అమలు చేశారు. దానికంటే ముందు..అంటే 2016, నవంబర్ 09న నోట్ల �

    పదవులు వద్దు.. సలహాలు ఇస్తాను : జైట్లీ చివరి సందేశం

    August 24, 2019 / 08:03 AM IST

    రాజకీయాల్లో సుదీర్ఘ కాలంగా ఉంటూ సేవలందించిన జైట్లీ శనివారం చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. విద్యార్థి దశనుంచి ఎన్నికల్లో ఉన్నప్పటికీ ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రం ఒక్కసారే పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో ఆయన అమృత్‌సర్ లోక్‌సభ స్థానానికి �

10TV Telugu News