Home » Arvind Kejriwal
వచ్చే ఏడాది జరిగే ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఇంటికి నెలకు 300 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇస్తామని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సత్తా చూపించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భావిస్తున్నారు.
కోవిడ్ రెండో దశ సమయంలో ఢిల్లీ ప్రభుత్వం.. అవసరమైన ఆక్సిజన్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ డిమాండ్ చేసిందని ఎయిమ్స్ డైరక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఆడిట్ ప్యానెల్ మధ్యంతర రిపోర్ట్ లో తేల్చినట్లు వార్తలు వచ్చ�
దేశ రాజధాని ఢిల్లీని వణికించిన కొవిడ్-19 మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఆక్సిజన్ కొరత, బెడ్స్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఢిల్లీ ప్రభుత్వం కరోనాను ఎట్టకేలకు కట్టడి చేయగలిగింది.
Ration Home Delivery: రేషన్ డోర్ డెలివరీ సర్వీసును కేంద్రం నిలిపేసిన మరుసటి రోజే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రేషన్ మాఫియాకు ప్రభావితమై కేంద్రం వెనకడుగేసిందని అన్నారు. పేదలకు ఉపయోగపడే స్కీమ్ ను దేశ రాజధానిలో అమలు చే�
కరోనా వ్యాక్సినేషన్ విషయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్-హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ మధ్య మాటల యుద్ధం నడిచింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జాతీయ జెండాను అమానిస్తున్నారని కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ ఆరోపించారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం మధ్యాహ్నం ప్రధాని మోడీకి నాలుగు సలహాలు ఇచ్చారు. దేశ రాజధానిలో వ్యాక్సిన్ ప్రొడక్షన్ బూస్ట్ చేయడం కోసం 18నుంచి 44ఏళ్ల గ్రూప్ ...
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సింగపూర్ లో మొదలైన కొత్త కొవిడ్ వేరియంట్ గురించి చెప్పారు. అక్కడి నుంచి వచ్చే విమానాలను ఆపేయాలని కేంద్రాన్ని..
ఢిల్లీలో రోజువారీ కరోనా కేసులు కాస్త తగ్గుతున్నప్పటికీ లాక్డౌన్ను మరోసారి పొడిగిస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించింది.