Home » Arvind Kejriwal
గోవాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ప్రధానంగా 13 పాయింట్లతో..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు కోవిడ్-19 నెగిటివ్ వచ్చినట్లు స్వయంగా ట్విట్టర్లో తెలిపారు. “కరోనావైరస్ నుండి కోలుకున్న తర్వాత, నేను మీ సేవకు తిరిగి వచ్చాను” అన్నారు
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్, ఓమిక్రాన్ వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడి కోసం ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూను విధించింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అమరవీరుల కుటుంబాలకు రూ.కోటి ఇస్తామని వాగ్దానం చేశారు. 2022 ఉత్తరాఖాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము గెలిస్తే.. ప్రాణాలు కోల్పోయిన సెక్యూరిటీ పర్సనల్ కు..
ఇండియాలో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కనిపించిన వెంటనే వేరియంట్ వ్యాప్తి ఉన్న దేశాల నుంచి అంతర్జాతీయ విమానాలను ఆపేయాలంటూ కేజ్రీవాల్ వెల్లడించారు.
కొత్త రకం కరోనావైరస్ బారిన పడి ప్రపంచంలోని కొన్ని దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం రోజురోజుకీ తీవ్రమవుతోంది. గాలి నాణ్యత కూడా అంతకంతకూ క్షీణిస్తోంది. వాయుకాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది.
దేశ రాజధాని నుంచి ఇతర రాష్ట్రాలకు పార్టీ విస్తరణపై దృష్టిసారించిన ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. వచ్చే ఏడాది జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని
ఢిల్లీ సర్కార్ త్వరలో ‘దేశ్ కే మెంటర్స్’ అనే కార్యక్రమాన్ని తీసుకొస్తోంది. దీనికి సోనూసూద్ ను బ్రాడ్ అంబాసిడర్ గా నియమించాలని అక్కడి ప్రభుత్వం భావించింది.
దేశ రాజధానిలో నిరాశ్రయులకు కేజ్రీవాల్ సర్కార్ అండగా నిలిచింది.