Arvind Kejriwal

    సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన కేజ్రీవాల్ కుమార్తె

    February 8, 2021 / 07:25 PM IST

    Kejriwal’s daughter ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుతురు హర్షిత కేజ్రీవాల్ సైబర్ మోసానికి గురయ్యారు. ఆన్​లైన్ సంస్థ ఓఎల్​ఎక్స్​లో ఆమె అమ్మకానికి పెట్టిన ఓ వస్తువును కొనుగోలు చేసిన వ్యక్తి డబ్బు చెల్లించకపోగా.. ఆమె ఖాతా నుంచే నగదు బదిలీ చేసు�

    రైతు నాయకులతో బహిరంగంగా చర్చించాలి… కేంద్రానికి కేజ్రీవాల్ సవాల్

    December 27, 2020 / 09:43 PM IST

    Debate with farmers in public దేశ రాజధాని సరిహద్దుల్లో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నెల రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం(డిసెంబర్-27,2020) ఢిల్లీ సరిహద్దు సింఘులోని గురు తేజ్‌ బహదూర్ మెమోరియల్‌ను ఢిల్లీ సీఎం కేజ్రీవాల�

    51 లక్షల మందికి Covid-19 vaccine – కేజ్రీవాల్

    December 24, 2020 / 03:57 PM IST

    Covid-19 vaccine Delhi: కరోనా వ్యాక్సిన్ (Covid-19 vaccine) కోసం భారత దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. మొదటి దశలో 51 లక్షల మందికి కోవిడ్ – 19 వ్యాక్సిన్ ఇవ్వనున్నామని సీఎం కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రకటించారు. కేంద ప్రభుత్వం రూపొందించిన ప్రాధాన్యత కేటగిరి ప్రకారం (priority category) టీకాల�

    రైతున్నల కోసం ముఖ్యమంత్రి ఉపవాసం

    December 14, 2020 / 11:47 AM IST

    తిండి పెట్టే రైతన్నలకు మద్దతుగా దేశం మొత్తం నిరసన గళం విప్పింది.. రెండు వారాలుగా ఢిల్లీ వీధుల్లో రైతులు ఆందోళనలు చేస్తుండగా.. కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఇప్పటికే దేశవ్యాప్తంగా బంద్ నిర్వహించాయి. ఈ క్రమంలోనే రైతులకు మద్దతుగా ఒక రోజు ఉ�

    దిగజారుడు రాజకీయాలు…పంజాబ్ సీఎంపై ఢిల్లీ సీఎం ఫైర్

    December 2, 2020 / 06:19 PM IST

    Arvind Kejriwal Hits Out At Amarinder Singh పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ పై ఫైర్ అయ్యారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం నల్ల చట్టాలు(నూతన అగ్రి చట్టాలు)పాస్ చేసిందని పంజాబ్ సీఎం తనపై ఆరోపణలు చేశారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న సు�

    మాస్క్ ధరించకపోతే రూ. 2వేల జరిమానా…ఢిల్లీ సీఎం కీలక నిర్ణయం

    November 19, 2020 / 03:08 PM IST

    ₹ 2,000 Fine For Not Wearing Mask In Delhi దేశ రాజధానిలో మరోసారి విజృంభిస్తోన్న కరోనావైరస్ ని కట్టడిచేసేందుకు సీఎం కేజ్రీవాల్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా మాస్క్ ధరించనందకు విధించే ఫైన్ ను ప్రస్తుతమున్న రూ.500నుంచి 2000రూపాయలకి పెంచారు. మాస్క్ ధరించకుండ�

    ఢిల్లీలో కరోనా కల్లోలం.. పెళ్లిళ్లు, మార్కెట్లపై మళ్లీ ఆంక్షలు!

    November 18, 2020 / 09:28 AM IST

    Covid-19 Delhi weddings markets : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గత కొన్నివారాలుగా కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోవడమే కాదు. కరోనా మరణాల సంఖ్య 100కు చేరింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మళ్ల�

    ఢిల్లీలో మార్కెట్లు మూసివేస్తాం…కేంద్రం అనుమతి కోరిన కేజ్రీవాల్

    November 17, 2020 / 02:54 PM IST

    Arvind Kejriwal Seeks To Shut Delhi Markets దేశ రాజ‌ధానిలో మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. అయితే, కరోనా కేసుల సంఖ్య‌ను అదుపులో ఉంచాలంటే మార్కెట్ల‌ను మూసివేయాల‌ని ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఢిల్లీలో మార్కెట్లు కరోనా హాట్ స్పాట�

    కరోనా పేషెంట్లతో ఆస్పత్రులు కిటకిట.. 88 శాతం నిండిన ఐసీయూ బెడ్స్

    November 16, 2020 / 07:06 AM IST

    Delhi Covid hospitals face crunch : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకీ తీవ్ర స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గత రెండు వారాలుగా కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. కరోనా కేసులు భారీగా పెరగడంతో ఆస్పత్రుల్లో పడకలు కూడా నిండిపోయాయి.

    ఢిల్లీలో కరోనా విజృంభణ…కేంద్రం 12 పాయింట్ ఫ్లాన్

    November 15, 2020 / 08:15 PM IST

    More ICU Beds, Increased Testing: Centre’s 12-Point Covid Plan For Delhi ఢిల్లీలో మరోసారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నేతృత్వంలో ఆదివారం ఉన్నతస్థాయి అత్యవసర సమీక్షా సమావేశం జరిగింది. కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్‌ హర్ష వర్ధన్‌, ఢిల్లీ గవర్నర్‌ అనిల్‌ బ�

10TV Telugu News