Arvind Kejriwal

    అక్టోబర్ 31వ తేదీ వరకు స్కూళ్లు బంద్

    October 4, 2020 / 06:38 PM IST

    రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా, అక్టోబర్ 31 వరకు అన్ని పాఠశాలలు మూసివేస్తున్నట్లు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. ఢిల్లీ డిప్యూటీ సిఎం, విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా ఈ విషయంపై ట్వీట్ చేసి సమాచారం ఇచ్చారు. కరోనా కష్ట సమయంలో పి�

    బెస్ట్ ముఖ్యమంత్రులెవరంటే! సీఎం జగన్ 3 ప్లేస్..కేసీఆర్ 9వ స్థానం

    August 8, 2020 / 11:17 AM IST

    భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రుల్లో ఏపీ సీఎం జగన్ థర్డ్ ప్లేస్ నిలిచారు. 2020, జులై 15 నుంచి జులై 27వ మధ్య Indiatoday Mood Of The Nation సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఈ వివరాలు బయటపడ్డాయ. అత్యుత్తమ సీఎంలలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ప్రథమ స్థానం, ఢిల్

    మాకు కావాల్సింది గొప్పలు కాదు.. ప్రాణాలు కాపాడటమే: కేజ్రీవాల్

    June 29, 2020 / 03:28 PM IST

    ఢిల్లీలో కరోనా కేసులు వరుసగా పెరుగుతుండటంతో సీఎం ప్రతి ఒక్కరినీ అలర్ట్ అవ్వాలని కోరారు. గొప్పలు చెప్పుకోవడం మా లక్ష్యం కాదని… ప్రాణాలు కాపాడటమే అని కేజ్రీవాల్ అన్నారు. ‘ప్రాణాలు కాపాడటానికి నా గుండె, ప్రాణాలు కూడా అర్పిస్తా. గొప్పలు చెప

    కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైన నిజాముద్దీన్ మసీదు మూసివేత

    March 31, 2020 / 09:11 AM IST

    దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తికి కారణమై కలకలం సృష్టించిన ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో గల మర్కజ్‌ మసీదు ను అధికారులు మూసి వేశారు. మర్కజ్‌లో మార్చినెలలో నిర్వహించిన మతపరమైన ప్రార్థనాల్లో పాల్గొన్న వారికి కరోనా వైరస్‌ సోకడంతో అధ

    61 MLAలకు బర్త్ సర్టిఫికెట్లు లేవు….NPR,NRCలకు వ్యతిరేకంగా ఢిల్లీ అసెంబ్లీ తీర్మాణం

    March 13, 2020 / 03:21 PM IST

    వివాదాస్పద NRC,NPRలకు వ్యతిరేకంగా శుక్రవారం(మార్చి-13,2020)ఢిల్లీ అసెంబ్లీ తీర్మాణం చేసింది. అసెంబ్లీలో తీర్మాణం సమయంలో మీలో ఎంతమందికి బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయని ఎమ్మెల్యేలను అడుగగా,70 మంది ఎమ్మెల్యేల్లో 61 మందికి జ‌న్మ ద్రువీక‌ర‌ణ ప‌త్రాలు లేవ‌న

    Delhi Protest : AAP లీడర్ల తప్పుంటే డబుల్ శిక్ష వేయండి-కేజ్రీవాల్

    February 27, 2020 / 01:02 PM IST

    దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అల్లర్లలో ఆప్ నేత తాహిర్ హుస్సేన్ పాత్ర ఉందనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. దీనిపై ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. దేశ రక్షణ కోసం రాజకీయాలు చేయవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్, బీజేపీ, కాంగ్

    మరోసారి ఏ మంత్రిత్వశాఖను తీసుకోని కేజ్రీవాల్…ఎందుకో తెలుసా

    February 19, 2020 / 02:55 PM IST

    ఢిల్లీ సీఎంగా మూడోసారి అరవింద్ కేజ్రీవాల్ గత ఆదివారం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే గతంలోలా ఈసారి కూడా కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2015నుంచి ఉన్నట్లుగా మరోసారి  ఏ మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించకూడదని కేజ్రీవాల్ ని�

    కలిసి పనిచేద్దాం….అమిత్ షాని కలిసిన కేజ్రీవాల్

    February 19, 2020 / 12:21 PM IST

    ఆదివారం(ఫిబ్రవరి-16,2020)మూడవసారి ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ (ఫిబ్రవరి-19,2020) ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70స్థానాల్లో 62సీట్లు గెలుచుకుని గ్రాండ

    కొత్త సంప్రదాయం : ప్రజల మధ్యలో కేజ్రీ ప్రమాణ స్వీకారం

    February 13, 2020 / 06:12 PM IST

    ఢిల్లీలో బంపర్ మెజారిటీతో రికార్డు సృష్టించిన కేజ్రీవాల్ తన ప్రమాణస్వీకారాన్ని కూడా అదే స్థాయిలో జరపబోతున్నారు. విఐపిలకు మాత్రం ఇందుకు ఇన్విటేషన్లు లేవు. అంతేకాదు…తనని గెలిపించిన ప్రజలకే ప్రథమ ఆహ్వానం పలికారు కేజ్రీ.  ఎన్నికల్లో ఘన వ�

    ప్రమాణస్వీకారానికి రండి…లిటిల్ కేజ్రీవాల్ కు ఆప్ ఆహ్వానం

    February 13, 2020 / 11:56 AM IST

    ఫిబ్రవరి-11,2020న విడుదలైన ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో ఆప్ గ్రాండ్ విక్టరీని ఆ పార్టీ కార్యకర్తలు మంచి జోష్ తో సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అదే సమయంలో అచ్చం కేజ్రీవాల్ గెటప్ లో..ఆప్ అధినేత వింటర్ ఫెవరెట్ డ్రెస్ మఫ్లర్ ధరించి ఉన్న ఓ బు

10TV Telugu News