Arvind Kejriwal

    ఓటు మాకే వేసేలా చూడు దేవుడా : పోలింగ్‌కు ఒక్క రోజు ముందు పూజలు

    February 7, 2020 / 12:28 PM IST

    దేశ రాజధాని ఎన్నికల పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. 2020, ఫిబ్రవరి 08వ తేదీ నుంచి పోలింగ్ స్టార్ట్ కానుంది. ఆప్, బీజేపీ నువ్వా నేనా అనుకుంటున్నాయి. రెండోసారి అధికారంలోకి రావాలని ఆప్, కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ..భావిస్తున్నాయ�

    బీజేపీలో ఎవ్వరికీ ఆ అర్హత లేదన్న కేజ్రీవాల్

    February 6, 2020 / 07:05 PM IST

    ఢిల్లీలో మైక్ లు మూగబోయాయి. శనివారం(ఫిబ్రవరి-8,2019)నాడు జరిగే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ప్రధాన పార్టీలుగా ఆమ్ ఆద్మీ,బీజేపీ,కాంగ్రెస్ లు ఈ ఎన్నికల్లో తలపడుతున్నాయి. మరోసారి మరోసారి నిలబెట్టుకోవాలని  �

    నా కుమారుడు మోడీ, అమిత్ షాల సేవకుడు : కపిల్ గుజ్జర్ తండ్రి వ్యాఖ్య

    February 6, 2020 / 03:35 AM IST

    ఢిల్లీలోని షాహీన్‌బాగ్ దగ్గర కపిల్ గుజ్జర్‌ అనే యువకుడు గాల్లోకి కాల్పుల జరిపిన ఘటన వివాదానికి దారితీసింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిపిన ఆందోళనలో పాల్గొన్న అతడు రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. అప్రమత్తమైన పోలీసులు �

    రేపు ఒంటి గంటే డెడ్‌లైన్: బీజేపీకి కేజ్రీవాల్ సవాల్

    February 4, 2020 / 10:42 AM IST

    ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీకి ఛాలెంజ్ విసిరారు. మంగళవారం మాట్లాడిన ఆయన రేపటిలోగా బీజేపీ సీఎం అభ్యర్థి చెప్పాలని ఆ వ్యక్తితో తాను డిబేట్‌కు కూర్చునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ నాయకులు మాట్లాడుతూ.. ఢిల�

    ఢిల్లీ ఎన్నికల్లో క్రేజీ పోరు : కేజ్రీవాల్‌పై 27 మంది అభ్యర్ధులు పోటీ 

    January 25, 2020 / 05:08 AM IST

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపుకోసం అన్ని పార్టీలు పోటా పోటీగా ప్రచారం చేస్తున్నాయి. ప్రధానంగా ఆప్, బీజేపీ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా గెలుపు కోసం ప్రచారం హోరాహోరీగా చేస్తున్నాయి. దీంట్లో భాగంగా సీఎం అరవింద

    కేజ్రీవాల్ ప్రభుత్వం వల్లే నిర్భయ నిందితులకు ఉరిశిక్ష ఆలస్యం

    January 16, 2020 / 11:13 AM IST

    ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే 2012 నాటి నిర్భయ కేసులో  నిందితులకు ఉరిశిక్ష అమలులో జాప్యం జరుగుతోందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆరోపించారు.  నిర్భయ కేసులో  న్యాయం జరగటానకి జరుగుతున్న ఆలస్యానికి ఆప్ ప్రభుత్వమే బాధ్యత �

    విద్యార్ధులకు వర్శిటీలోనే రక్షణ లేకపోవటం దారుణం : సీఎం కేజ్రీవాల్ ఎమర్జన్సీ మీటింగ్

    January 6, 2020 / 06:26 AM IST

    జెఎన్‌యులో హింసాకాండపై సీఎం అరవింద్ కేజ్రీవాల్  ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయంలోనే విద్యార్ధులకు రక్షణ లేకపోతే ఇంకెక్కడ వారి సురక్షితంగా ఉండగలరు అని ప్రశ్నించారు. విద్యార్ధులపై దాడులు చేస్తుంటే ఈ దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని &nbs

    ఈసారి మన టార్గెట్ 67 ప్లస్

    December 21, 2019 / 03:52 PM IST

    దేశ రాజధాని ఢిల్లీకి త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గెలుపు కోసం పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్

    ప్రజలకు సీఎం విజ్ఞప్తి : డబ్బుల్లేవ్ ప్లీజ్.. పార్టీకి సాయం చేయండి

    November 25, 2019 / 05:53 AM IST

    ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.. ఈ సందర్భంగా ప్రజలు సీఎం అరవింద్ కేజ్రీవాల్ వినూత్నంగా  విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో పోటీ చేయటానికి నా దగ్గర అస్సలు డబ్బుల్లేవు… సీఎంగా ఉండగా ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు. ఢిల్లీని డె�

    మేఘాలు బాగున్నాయి.. Odd-even స్కీమ్ అక్కర్లేదు : సీఎం కేజ్రీవాల్

    November 18, 2019 / 10:26 AM IST

    దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ఢిల్లీ ప్రభుత్వం సరి-బేసి ఫార్ములాను అమల్లోకి తెచ్చింది. అప్పటినుంచి ఇదే ఫార్ములాను కొనసాగిస్తోంది. ఇప్పటి వరకూ ఢిల్లీలో మూడో విడతలో భాగంగా నవంబర్ 4 నుంచి నవంబర్ 15 వరకు సరి-బేసి స

10TV Telugu News