Home » Arvind Kejriwal
ఢిల్లీలో మహిళల రక్షణ కోసం సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం బస్సుల్లో మార్షల్స్ ను నియమించిన విషయం తెలిసిందే. 3 వేల 400ల మందిని నియమించిన సీఎం ఆ సంఖ్యను మరింతగా పెంచుతున్నట్లు తెలిపారు. త్యాగరాజ్ స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం కేజ్రీవాల్ మా�
హర్యానా ఎన్నికల్లో సెన్సేషనల్ గా మారాడు ఈ బుడ్డోడు. ఎంతో సీనియారటీ ఉన్న జర్నిలస్టుల్లాగా ముఖ్య నేతలను ఇంటర్వ్యూలు చేసి అన్ని వర్గాల వారినీ ఆకట్టుకుంటున్నాడు. బింద్కు చెందిన గుర్మీత్ గోయత్(12) ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జన
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడ్డాయి. ఓటర్లను ఆకర్షించేందుకు ఆప్ చీఫ్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తున్నారు. 200 యూనిట్ల లోపు కరెంటు
ఆమ్ ఆద్మీ..కాంగ్రెస్తో కూటమిగా ఏర్పాటు కానుందా..కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ సిఎం షీలా దీక్షిత్ మధ్య నడిచిన ట్వీట్ల వరసే ఇందుకు బలం చేకూర్చుతోంది. 6వ దశ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఈ రెండు పార్టీలు ఇక ముఖామఖీ మరోసారి చర్చలకు కూర్చునే అవకాశాలు
ఎన్నికల ప్రచారంలో ఉండగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. సురేష్ అనే వ్యక్తి కేజ్రీవాల్ చెంప మీద కొట్టాడు. దీనిపై సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. తనపై దాడి జరగడం ఐదేళ్లలో ఇది 9వ
ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. కేజ్రీవాల్ పై దాడి జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి కేజ్రీవాల్పై చేయి చేసుకున్నాడు. కేజ్రీవాల్ చెంప మీద కొట్టాడు. ఢి�
పుల్వామా ఉగ్రదాడి సుత్రధారి సంస్థ జైషే మొహమ్మద్ భారత్లో మరో భారీ కుట్రకు సిద్దమవుతుందా? ఎన్నికల వేళ వినిపిస్తున్న ఈ వార్తలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. ఈ మేరకు జైషే మొహమ్మద్ విడుదల చేసినట్లుగా చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ నిఘా వర
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా ముగ్గురికి ఢిల్లీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎన్నికలు బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈసీని కలిసేందుకు ఢిల్లి వెళ్లిన ఆయన మీడియాతో
హిట్లర్ తరహాలో ప్రధాని మోడీ నియంత పాలనకు తెరతీశారని, విమర్శకులపై దాడులకు పాల్పడుతున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. హిట్లర్ పాలనలో గూండాలు అమాయక ప్రజలను హింసించి చంపేవారని, అనేక మందిపై అక్రమంగా కేసులు పెట్టేవ