Home » Ashok Gehlot
2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపులో సచిన్ పైలట్ పాత్ర ఎక్కువగా ఉందని అంటారు. అయినప్పటికీ అశెక్ గెహ్లాట్ వైపే అధిష్టానం మొగ్గు చూపడంతో పైలట్ రెబెల్గా మారారు. అధిష్టానం ఎలాగోలా సర్ది చెప్పి పైలట్ను చల్లబర్చింది. కానీ అప్పటి వరకు ఉన్న రాజ
రాజస్తాన్ రాష్ట్రంలో తాజాగా ఇలాంటిదే జరిగింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని ప్రస్తుతం రాజస్తాన్లో అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న వ్యతిరేకతల్లో ఎల్పీజీ గ్యాస�
ఇది జరిగిన నాలుగైదు రోజులకు ఇద్దరు నేతలు అభివాదం చేస్తూ కనిపించారు. అనంతరం గెహ్లాట్ ఎలాంటి వ్యతిరేక, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా తాజా ఇంటర్వ్యూలో రాజకీయాల్లో అలాంటివి జరుగుతుంటాయంటూ వ్యాఖ్యానించడం వెనుక ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింద�
గెహ్లాట్, పైలట్ వివాదం ఈనాటిది కాదు. 2018లో రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం నాటి నుంచి బహిరంగ చర్చలో ఉంది. ఈ విబేధాల కారణంగానే అప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పైలట్.. సీఎం గెహ్లాట్ పైనే తిరుగుబాటుకు దిగారు. దీంతో ఆయన ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు రా
ఒక్కసారిగా ఇంతటి విచిత్రమైన పరిణామాల్ని చూసిన రాజకీయం పండితులకు ఇదేమి పరిణామమో తేల్చడానికి అంతు చిక్కడం లేదు. పైగా మూడు రోజుల క్రితమే ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ సచిన్ పైలట్ను పలుమార్లు ద్రోహి అంటూ అశోక్ గెహ్లాట్ తీవ్ర స్థాయిలో విరు
పైలట్ తిరుగుబాటు చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ.. అమిత్ షాతో చేతులు కలిపి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని పైలట్ ప్రయత్నించారని, పైలట్ ద్రోహని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇంటర్వ్యూ కొనసాగుతున్నంత సేపు పలుమార్లు పైలట్ ద్రోహి అం�
ద్రోహి ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని, అధిష్టానం ఇలాంటి ద్రోహుల్ని ముఖ్యమంత్రి చేయదని ఆయన అన్నారు. పైలట్ వద్ద 10 మంది ఎమ్మెల్యేలు కూడా లేరని, అతడు పార్టీని నాశనం చేయాలనుకున్న తిరుగుబాటుదారుడని విమర్శించారు. వాస్తవానికి 2018 అసెంబ్లీ ఎన్నికల వరక
ప్రధానమంత్రి తన ప్రసంగంలో ముఖ్యమంత్రులుగా తాను, గెహ్లాట్ కలిసి పనిచేసిన విషయాన్ని ప్రస్తావించారు. ''మేము సీఎంలుగా ఉన్న సమయంలో గెహ్లాట్ సీనియర్. ఇప్పుడు వేదికపై ఉన్న సీనియర్ మోస్ట్ సీఎంలలో ఆయన ఒకరు'' అని ప్రధాని అన్నారు. దీనికి ముందు గెహ్లాట్
ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి గెహ్లాట్ను ముఖ్యమంత్రి చేశారని, అయితే ఆయన మాత్రం ఆ ప్రజల మాటలను అస్సలు వినడం లేదని రాజే విమర్శించారు. తప్పుడు ప్రచారం చేయడంలో అబద్ధాలు చెప్పడంలో గెహ్లాట్ చాలా నిష్ణాతుడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్
రాజస్థాన్ ముఖ్యమంత్రిగా తనను కొనసాగించాలా, వద్దా? అనేది అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు. ‘‘నా పని నేను చేస్తున్నాను. ఏదైనా నిర్ణయం తీసుకోవాలని అనుకుంటే.. అది పార్టీ హైకమాండ్ తీసుకుంటుంది’’ అన్నారు. తనకు అన్ని వేళలా ప్రజలు అండగా ఉంటున్�