Home » Ashok Gehlot
రాజస్థాన్ రాజెవరు?
కాంగ్రెస్ అధ్యక్షపదవి పోటీకి శశీధరూర్ కూడా సిద్ధమవుతున్నారు. నామినేషన్ వేయటానికి కూడా సిద్ధపడ్డారు. కాంగ్రెస్ కేంద్రం ఎన్నిక అథారిటీ చైర్మన్ నుంచి నామినేషన్ పత్రాలు తీసుకున్నారు శశీధరూర్.
1998లో ఏఐసీసీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ పగ్గాలు చేపట్టిన అనంతరం నాటి నుంచి ఈ ఎన్నిక జరగలేదు. 2017లో రాహుల్ గాంధీని ఏఐసీసీ అధ్యక్షుడు చేసినప్పటికీ.. ఎలాంటి ఎన్నిక లేకుండా ఏకగ్రీవంగా జరిగిపోయింది. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆయన రాజీనామా చ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బరిలో రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్, సీనియర్ లీడర్ శశి థరూర్ ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. ఇక ఈ పోటీపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ అమితాసక్తి చూపిస్తున్నారు. మరి కొంత మంది నేతలు కూడా పోటీకి స�
కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో అశోక్ గెహ్లాట్ నిలుస్తున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఇదే విషయంపై ఆయన చర్చించే అవకాశం ఉంది.
గహ్లోత్ మాట్లాడుతూ... పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా మూడేళ్లు కొనసాగిన జగ్దీప్ ధన్కర్ కు ఆ సమయంలో సీఎం మమతా బెనర్జీకి మధ్య జరిగిన విభేదాలను గుర్తుచేశారు. వారిద్దరి మధ్య చోటుచేసుకున్న పరిణామాలు దేశవ్యాప్తంగా అప్పట్లో చర్చనీయాంశంగా మారేవని
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా ద్వేషం, ఆందోళన, హింస దేశంలో చోటుచేసుకుంటోందని గహ్లోత్ చెప్పారు. దీనిపై దేశం మొత్తం ఆందోళన చెందుతోందని అన్నారు. ప్రేమ, సోదరభావం, సామరస్యంతో మెలగాలని, హింస ఉండకూడదని ప్రజలకు ప్రధాన మంత�
కొవిడ్-19 సమయం నుంచి మాస్క్ విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. అప్పటికి మాస్క్ అంటే ఆసుపత్రుల్లో మాత్రమే కనిపించేది. కానీ కొవిడ్ మహమ్మారి అనంతరం దేశంలో ఒక్కసారైనా మాస్క్ ధరించని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అంతలా విస్తృతమైన ఈ మాస్క్.. నేటికి చ
73 ఏళ్ల ఆజాద్కు జమ్మూకశ్మీర్లో కీలక పదవికి కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఆఫర్ ఇచ్చినప్పటికీ ఆయన నిరాకరించారు. తొమ్మిదేళ్లుగా తాను చేసిన సిఫారసులను ఏఐసీసీ ఏరోజూ పట్టించుకోలేదని ఆజాద్ శుక్రవారం తన రాజీనామా లేఖలో విమర్శలు గుప్పించారు. రాహుల్ అపర
1971లో తూర్ప్ బెంగాలీ శరణార్థుల సంక్షోభ సమయంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఆయన శరణార్థులకు సేవలందిస్తున్న సమయంలో ఇందిరా కంటబడ్డారు. అశోక్ సమర్థత, నైపుణ్యతలను గుర్తించి ఎన్ఎస్యూఐలోకి తీసుకున్నారు. అనంతరం ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షుడు అయ్యారు. 1977లో తొ