Home » Ashok Gehlot
రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.. ఈ విషయంపై గెహ్లాట్ స్పందించారు. కేవలం మీడియా ద్వారానే నేను ఆ వార�
రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకపోతే దేశంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా బాధపడతారు. చాలా మంది ఇళ్లు దాటలేరు కూడా. అందుకే రాహుల్ తనకు తానుగానే ముందుకు వచ్చి ఈ పదవిని చేపట్టాలి. పార్టీ సెంటిమెంట్లను రాహుల్ అర్థం చేసుకోవాలి. న�
రాజస్థాన్ లోని 1.35 కోట్ల మంది మహిళలకు స్మార్ట్ ఫోన్లు అందించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘ముఖ్యమంత్రి డిజిటల్ సేవా యోజన’ కింద ఈ స్మార్ట్ ఫోన్లను అందించనుంది. వచ్చే ఏడాది రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ లోగా ఈ పథకాన్న�
గెహ్లోత్ పేరు బయటికి చెప్పకపోయినా సచిన్ పైలట్ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి మధ్య కోల్డ్ వార్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ 2018 రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బాగా ముదిరింది. అనంతరం పైలట్ తిరుగుబాటు చేయడం
అత్యాచార నిందితులకు ఉరిశిక్ష విధించడంపై కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఉరిశిక్ష లాంటివి అమలు చేస్తే అత్యాచారం అనంతరం సాక్ష్యాలు దొరక్కుండా లేదంటే బాధితురాలు ఫిర్యాదు వరకు వెళ్లకుండా హత్యలు చేసే ప్రమాదం ఉందనే వాదనలు బలంగానే వినిపించాయి. గెహ్
అత్యాచార నిందితులకు ఉరిశిక్ష విధించడంపై కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఉరిశిక్ష లాంటివి అమలు చేస్తే అత్యాచారం అనంతరం సాక్ష్యాలు దొరక్కుండా లేదంటే బాధితురాలు ఫిర్యాదు వరకు వెళ్లకుండా హత్యలు చేసే ప్రమాదం ఉందనే వాదనలు బలంగానే వినిపించాయి. గెహ్
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ మెంటల్ ట్రీట్మెంట్ తీసుకోవాలని బీజేపీ ఎంపీ అశోక్ బాజ్పేయీ అన్నారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పనికిరానివాడు అంటూ ఇటీవల అశోక్ గహ్లోత్ వ్యాఖ్యానించారు.
కన్హయ్య హత్య జరిగిన ప్రదేశానికి ర్యాలీగా వచ్చేందుకు యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు స్పందించి, ఆందోళనకారుల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంటనే కొందరు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయినప్పటికీ, �
రాజస్థాన్లోని ఉదయ్పూర్లో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా స్పందించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తోన్న నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన నిరసనలను అశోక్ గహ్లోత్ ముందుండి నడిపించారని ఆయన అన�