Home » Ashok Gehlot
దేశవ్యాప్తంగా మత ఘర్షణల్ని బీజేపీ ప్రోత్సహిస్తోందని, ముఖ్యంగా రాజస్థాన్లో ఘర్షణలకు బీజేపీనే కారణమని ఆరోపించారు ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్.
రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ను మార్చబోతున్నారంటూ కొంతకాలంగా వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. తన రాజీనామా లేఖ సోనియా గాంధీ వద్దే ఉందని, ఆమె ఎప్పుడు కావాలంటే అప్పుడు పదవి నుంచి తీసేయొచ్చని అశోక్ గెహ్లాట్ చెప్పారు.
రాజస్తాన్ లో సీఎం మినహా మంత్రివర్గం అంతా రాజీనామా చేశారు. ఆదివారం సాయంత్రం కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనున్న నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 7గంటల సమయంలో జైపూర్ లో సీఎం అశోక్ గహ్లోత్
రెండురోజుల్లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం క్యాబినెట్ను పునర్వ్యవస్థీకరించనున్న తరుణంలో ముగ్గురు మంత్రులు తమ రాజీనామా లేఖలను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమర్పించారు.
రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ ఆకాంక్షించారు.
పంజాబ్లో నవజోత్ సింగ్ సిద్ధూ- అమరీందర్ సింగ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు తగ్గించి సయోధ్య కుదిర్చిన కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు తన దృష్టిని రాజస్తాన్ పై కేంద్రీకరించింది.
Ashok Gehlot దేశంలో కరోనా వైరస్ రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. సామాన్యుల నుంచి సీఎంల దాకా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు మహమ్మారి. ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలు కరోనాబారినపడగా..తాజాగా రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కరోనాబారినపడ్డారు. తనకు కరోనా పాజిటి�
జస్థాన్లో ఫోన్ ట్యాపింగ్ అంశంపై దుమారం చెలరేగింది. ఫోన్ ట్యాపింగ్ అంశం గతేడాది రాజస్తాన్లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఎమ్మెల్యేల ఫోన్ ట్యాప్ చేస్తున్నారనే ఆరోణలు వచ్చిన వి�
ashok gehlot: దేశంలో రెండు వారాల నుంచి వరుసగా పెరుగుతున్న ఆయిల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఆయిల్ ధరలు పెరుగుతుండటంపై రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ శనివారం ట్విట్టర్ వేదికగా కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం తీసుకుంటున్న �
2 BTP MLAs withdraw support రాజస్తాన్ రాజకీయాల్లో మరోసారి అలజడి మొదలైంది. భారతీయ ట్రైబల్ పార్టీ(BTP)కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజస్తాన్లోని గహ్లోత్ ప్రభుత్వానికి తమ మద్దుతు ఉపసంహరించుకున్నారు. పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో కాంగ్రెస్ ప్రభుత్�