Home » Ashwini Vaishnaw
5G India Rollout : భారత్లోని కొన్ని నగరాల్లో అక్టోబర్ ప్రారంభంలో 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. రాబోయే నెలల్లో మరిన్ని ప్రాంతాల్లోకి 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మార్చి 2023 నాటికి ఒడిశాలోని కనీసం 4 నగరాలు 5G సర్వీసులు ర�
ప్రపంచ స్థాయి సౌకర్యాలతో 200 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయబోతున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ ప్రారంభమైందన్నారు.
దేశంలో సొంతంగా తయారు చేసిన వందే భారత్ మూడో రైలు ట్రయల్ రన్ ముగిసింది. ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నట్లు రైల్వే మంత్రి వెల్లడించారు. వచ్చే ఆగష్టు నాటికి ఇలాంటి మొత్తం 75 రైళ్లను అందుబాటులోకి తేవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుం�
వచ్చే అక్టోబర్ నుంచి దేశంలో 5జీ సేవలు ప్రారంభమవుతాయని చెప్పారు కేంద్ర టెలికాం శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో 5జీ సేవలు తక్కువ ధరల్లోనే అందుబాటులో ఉంటాయన్నారు.
5G Network : భారత్లో 5G స్పెక్ట్రమ్ వేలం జూలైలో జరుగనుంది. స్పెక్ట్రమ్ వేలం విజయవంతంగా ముగిసిన వెంటనే ఇండియాలో 5G నెట్ వర్క్ ప్రారంభమవుతుందని కేంద్ర టెలికాం ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
రానున్న ఐదేళ్లలో భారత మొబైల్ తయారీ పరిశ్రమ రూ.25 లక్షల కోట్లకు చేరుకుంటుందని..80 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు
నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే శాఖలో 2.65లక్షలు ఉద్యోగాలు ఉన్నట్టు ప్రకటించింది. త్వరలోనే ఈ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయనున్నట్టు తెలిపింది
రైల్లో దూర ప్రయాణాలు చేయాలంటే చాలా ఇబ్బందిగా ఫీలవుతుంటారు. అందులోనూ మహిళలు అయితే వారి అవస్థలు చెప్పన్కర్లేదు. మహిళా ప్రయాణికులు ప్రయాణ సమయాల్లో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
భారతదేశంలో నిషేధించిన చైనా యాప్లపై నిషేధాన్ని వెనక్కు తీసుకునే ప్రతిపాదనేమి లేదని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. చైనా వందలాది యాప్లను కేంద్రం బ్యాన్ చేసింది.
6G టెక్నాలజీ వచ్చేస్తోంది. మీరు విన్నది నిజమే.. ఇండియాకు 6G రాబోతోంది. అది ఎప్పుడో కేంద్రమంత్రి చెప్పేశారు.. ఇంకా ఇండియాకు 5G టెక్నాలజీనే రాలేదు. ముందే 6G టెక్నాలజీ వస్తోంది.