Home » Ashwini Vaishnaw
గోదావరి నదిపై రైల్వే బ్రిడ్జితో పాటుగా ఈ రైల్వే లైన్ నిర్మాణం జరగనుందని తెలిపారు.
తన తప్పు ఏంటని ఆ యువకుడు అడుగుతున్నప్పటికీ ఆ టీటీఈ వినలేదు. ఆ యువకుడి...
అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ దేశ రాజధాని నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 508 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి శంకుస్థాపన చేశారు
ఫేమస్ అవ్వాలనే తపనతో కొందరు యువకులు ప్రాణాలకు సైతం తెగిస్తున్నారు. ఓ యువకుడు రైల్వే ట్రాక్ క్రింద పడుకున్నాడు. ట్రాక్ పై నుంచి వేగంగా రైలు వెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఇలాంటి ఫీట్లు చేసేవారిపై కఠిన చర్యలు త�
Odisha Train Accident: బాలాసోర్ రైల్వేస్టేషను వద్ద దెబ్బతిన్న రైల్వే ట్రాక్ ను రైల్వే అధికారులు ఆదివారం రాత్రి పునరుద్ధరించారు. ఒడిషా ఘోర రైలు ప్రమాదం జరిగిన 51 గంటల తర్వాత బాలాసోర్(Balasore) ట్రాక్ మీదుగా మొట్టమొదటి గూడ్స్ రైలు వెళ్లింది.(First train movement) బాలాసోర్ స్ట�
దేశంలో ఎక్కడ వందేభారత్ రైలు ప్రారంభోత్సవం జరిగినా అక్కడికి వెళ్లి జెండా ఊపే మోదీ, ఒడిశా ప్రమాదంపై ప్రకటన చేసి ఊరుకున్నారని మండిపడుతున్నారు. ప్రజా సంక్షేమం విషయంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోందని విమర్శిస్తున్నారు.
బీదర్-యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ రావాల్సిన సమయానికి మూడు గంటలు ఆలస్యంగా వచ్చింది. క్రిక్కిరిసిన ప్రయాణికులు సాధారణ కోచ్ దాటి స్లీపర్ కోచ్లోకి వచ్చారు. కోచ్ ఫ్లోర్పై పడుకుని నిద్రించారు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఆ బాలిక ఎవరు, ఏంటి అనే వివరాలు తెలియకపోయినప్పటికీ.. తన బ్యాటింగ్ స్టైల్ మాత్రం చాలా మందికి నచ్చింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఆమె బ్యాటింగ్కు ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఆ చిన్నారి ఆడుతున్న హెలికాప్టర్ షాట్స్ తన ఫేవరెట్ అని చ�
రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ద్వారా నిత్యం ఏదోఒక ఆసక్తికర ఫోస్టు చేస్తుంటారు. వినోద భరితమైన ఫొటోలు, సందేశాలను షేర్ చేస్తూ నెటిజన్లను ఆలోచింపజేస్తారు. తాజాగా రైల్వేశాఖ మంత్రి ఓ ఆసక్తికరమైన ఫొటోను తన ట్విటర్ ఖా
5G India Rollout : భారత్లోని కొన్ని నగరాల్లో అక్టోబర్ ప్రారంభంలో 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. రాబోయే నెలల్లో మరిన్ని ప్రాంతాల్లోకి 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మార్చి 2023 నాటికి ఒడిశాలోని కనీసం 4 నగరాలు 5G సర్వీసులు ర�