-
Home » Ashwini Vaishnaw
Ashwini Vaishnaw
రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. కొత్త IRCTC వెబ్సైట్ రెడీ.. ఆ ఇబ్బందులకు ఇక స్వస్తి..
June 13, 2026 / 11:27 AM ISTIndian Railways : కొత్త ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్లో వేగవంతమైన టికెట్ బుకింగ్, మెరుగైన తత్కాల్ సేవలు, సీటు ఎంపిక సౌకర్యం, అధిక ట్రాఫిక్ను తట్టుకునే సాంకేతిక సామర్థ్యం వంటి ఫీచర్లు ఉండనున్నట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు అదిరిపోయే న్యూస్.. అమరావతి టూ హైదరాబాద్ 70 నిమిషాలే జర్నీ.. బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తోంది..
April 29, 2026 / 09:24 AM ISTAmaravati To Hyderabad Bullet Train : తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అనుసంధానించే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును త్వరలో ప్రారంభించనున్నట్లు కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ…
2 గంటల్లో 508 కి.మీ దూరం వెళ్లిపోవచ్చు.. ఆ రోజున బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తోంది.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన
January 1, 2026 / 05:56 PM ISTపూర్తి కారిడార్ కార్యకలాపాలు 2029 నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
గుడ్న్యూస్.. ఈ నెలలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలు సర్వీసులు షురూ.. రూట్లు, టికెట్ ఛార్జీల వివరాలు ఇవే..
January 1, 2026 / 04:56 PM ISTభారతీయ రైల్వే ప్రయాణికులకు నూతన సంవత్సర కానుకగా వందే భారత్ స్లీపర్ రైలు త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ నెలలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించనున్నట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్…
రైల్వే ప్రయాణీకులకు భారీ శుభవార్త.. ఇకపై చివరి నిమిషం వరకు ఎదురు చూడాల్సిన పనిలేదు..
December 18, 2025 / 08:37 AM ISTIndian Railway : రైల్వే ప్రయాణికులు భారీ శుభవార్త. ప్రయాణికుల ఇబ్బందులను తొలగించేందుకు భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.
రైల్వే ప్రయాణికులకు బిగ్షాక్.. పరిమితికి మించి లగేజీ తీసుకెళ్తున్నారా.. అలా అస్సలు చేయొద్దు..
December 18, 2025 / 07:43 AM ISTIndian Railways : లోక్సభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానం ఇచ్చారు. రైలులో
Hydrogen Train : బిగ్ న్యూస్.. భారత్ ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ వస్తోంది.. ఈ రైలు స్పెషాలిటీ ఏంటో తెలిస్తే షాకవుతారు.. మీకు తెలియని 5 విషయాలివే..!
December 11, 2025 / 10:04 AM ISTHydrogen Train :దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ -శక్తితో నడిచే రైలు అతిత్వరలోనే పట్టాలెక్కనుంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్ సభ వేదికగా
భారత తొలి 32-బిట్ "విక్రమ్" సెమీకండక్టర్ ప్రాసెసర్ చిప్ ఇది.. మోదీకి అందజేత.. ఇకపై మనదేశం ఈ రంగంలో.. ఏపీలోనూ..
September 2, 2025 / 07:10 PM ISTప్రభుత్వం 6 రాష్ట్రాల్లో (గుజరాత్, అసోం, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్) రూ.1.60 లక్షల కోట్లకు మించి పెట్టుబడితో 10 సెమీకండక్టర్ తయారీ ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసింది.
రైల్వే ప్రయాణికులకు భారీ ఊరట.. ఇక నుంచి నో టెన్షన్.. టికెట్ రిజర్వేషన్ ఛార్ట్పై కీలక నిర్ణయం తీసుకున్న రైల్వేశాఖ
June 30, 2025 / 07:51 AM ISTలు ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రైలు ప్రయాణాల్లో అనిశ్చితి తొలగించడానికి కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. రూ.1,332 కోట్లతో తిరుపతి-పాకాల-కాట్పాడి డబ్లింగ్ పనులు..
April 9, 2025 / 08:06 PM ISTఈ ప్రాజెక్ట్ ప్రయాణ సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుందని, లాజిస్టిక్ ఖర్చును తగ్గిస్తుందని కేంద్రం తెలిపింది.