Home » Ashwini Vaishnaw
లు ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రైలు ప్రయాణాల్లో అనిశ్చితి తొలగించడానికి కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ ప్రాజెక్ట్ ప్రయాణ సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుందని, లాజిస్టిక్ ఖర్చును తగ్గిస్తుందని కేంద్రం తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆధార్ మొబైల్ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆవిష్కరించారు.
పాడి రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశంలో పాల ఉత్పత్తిని, దేశీయ పశువుల జాతుల ఉత్పాదకతను పెంచడానికి ..
తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల కోసం కేంద్రం బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించినట్లు చెప్పారు.
ఏపీకి కేటాయింపులపై కూడా అశ్విని వైష్ణవ్ కీలక వివరాలు చెప్పారు.
India AI model : అమెరికా, చైనా ఏఐ టెక్ దిగ్గజాలకు పోటీగా ఇండియా ఏఐ రేసులోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. రాబోయే 8-10 నెలల్లో భారత్ సొంత ఏఐ మోడల్ విడుదల చేయనుంది.
సినీ రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఈ ఏడాది ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తిని వరించింది.
సినీ రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఈ ఏడాది ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తిని వరించింది.
డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ తీసుకొస్తున్నారు. 20 నిమిషాల్లో రైతులు రుణాలు తీసుకునేలా ఏర్పాట్లు..