-
Home » assassination
assassination
Indira Gandhi: ఇందిరా గాంధీ హత్యపై ఖలిస్తానీలు నిర్వహించిన పరేడ్లో తప్పేం లేదట.. కెనడా లా ఎన్ఫోర్స్మెంట్ వివాదాదస్పద వ్యాఖ్యలు
అప్పటి ప్రధానమంత్రి అయిన ఇందిరా గాంధీని ఆమె భద్రతా సిబ్బందే 1984 అక్టోబరు 31న అత్యంత దారుణంగా కాల్చి చంపారు. ‘ఆపరేషన్ బ్లూస్టార్’ను గుర్తు చేసుకుంటూ ఖలిస్థాన్ మద్దతుదారులు జూన్ 4న కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో ఈ పెరేడ్ను నిర్వహించారు
Indira Gandhi: మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హత్యపై కెనెడాలో సంబరాలు
శ్రీ దర్బార్ సాహిబ్పై దాడి చేసినందుకు ప్రతీకారంగానే ఆమెను హత్య చేసినట్లు ఈ పెరేడ్ నిర్వాహకులు ఓ సందేశాన్ని ఇచ్చారు. కెనడాలోని బ్రాంప్టన్లో ఖలిస్థాన్ మద్దతుదారులు నిర్వహించిన పెరేడ్పై భారత ప్రభుత్వం బుధవారం తీవ్ర అసంతృప్తి, విచారం వ్య
Rajiv Gandhi Assassination: ఉగ్రవాదులం కాదు, బాధితులం.. రాజీవ్ గాంధీ హంతకులు
ఆర్టికల్ 161ను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వానికి సంక్రమించే అధికారాల మేరకు రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులకు క్షమాభిక్ష ప్రసాదించాలని సుప్రీంకోర్టులో తమిళనాడు సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు తమకు క్షమాభిక్ష ప్�
Shinzo Abe : జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్య..విచారం వ్యక్తం చేసిన రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్
తాను 2019లో జపాన్ పర్యటన సందర్భంగా అబేని కలిశానని తెలిపారు. సురక్షితమైన మెరుగైన ప్రపంచాన్ని సృష్టించాలనే దృక్పథాన్ని కలిగి ఉన్న స్ఫూర్తిదాయక నాయకుడు షింజో అబే అని కొనియాడారు. రాజనీతిజ్ఞతతో ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని పేర్కొన్నారు.
Prakasam Crime : కోడికత్తితో దాడి.. వ్యక్తి మృతి
ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కూకట్లపల్లిలో దారుణం జరిగింది. రామకృష్ణారెడ్డి (25) అనే యువకుడిని అదే గ్రామానికి చెందిన అజేంద్రరెడ్డి హత్యచేశాడు.
Kadapa Crime : దారుణం.. అక్కను చంపిందని తల్లిని హత్యచేసిన కుమారుడు
కడప నగరంలోని నకాష్ వీధిలో దారుణం జరిగింది. తల్లి కూతుర్లు దారుణ హత్యకు గురయ్యారు.
Jagtial : జగిత్యాలలో రౌడీషీటర్ దారుణ హత్య
జగిత్యాలలో దారుణం జరిగింది. హనుమాన్ వాడకు చెందిన రౌడీషీటర్ తోట శేఖర్ (35) ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు.
Mobile Phone Theft : సెల్ఫోన్ దాచిపెట్టాడని కొట్టి చంపి, కాల్చేశారు
మద్యం సేవించిన సమయంలో సెల్ఫోన్ తీసి దాచిపెడితే..దానికోసం ఒక స్నేహితుడిని కొట్టి చంపి, కాల్చేసిన ఘటన హైదరాబాద్ ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Abdullahpurmet : వాటర్ ట్యాంక్లో చిన్నారి మృతదేహం.. హత్యచేసింది అత్త, మేనమామే
పోలీసులు బాలుడి ఇంటికి చేరుకొని పరిశీలించారు. ఇల్లంతా గాలించారు. చివరికి నీటి ట్యాంక్ లో బాలుడి మృతదేహం కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 24 గంటల్లోనే బాలుడి మృతికి కారణమైన నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
Peddapalli లో ఫైరింగ్, దుండగులను ఎదిరించిన TRS నేత
Peddapalli : పెద్దపల్లి జిల్లాలో కలకలం రేగింది. కాల్వ శ్రీరాంపూర్ మండలంలో టీఆర్ఎస్ నేతపై హత్యాయత్నం జరిగింది. స్థానిక లీడర్ దేవయ్య ఇంటికి 2020, సెప్టెంబర్ 29వ తేదీ మంగళవారం అర్ధరాత్రి తలుగురు దుండగులు వచ్చారు. వచ్చి రావడంతోనే రివాల్వర్ తో బెదిరింపులక�