-
Home » Assembly Election
Assembly Election
ఎస్సీ,ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో దళిత, ఆదివాసీ ఓటర్లే కీలకం
తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీతోపాటు పలు జనరల్ కేటగిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో దళితులు, ఆదివాసీలు ఎక్కువగా ఉన్నారు. దళితులు, ఆదివాసీల ఓట్లను కైవసం చేసుకునేందుకు అధికార బీఆర్ఎస్ తోపాటు కాంగ్రెస్, బీజేపీలు పలు హామీలతో వారిని ఆకర్షించేందుకు యత్న�
కాంగ్రెస్ అభ్యర్థుల కట్టడికి బీఆర్ఎస్ మునుగోడు ఫార్ములా?
కాంగ్రెస్ అభ్యర్థుల కట్టడికి అధికార బీఆర్ఎస్ మునుగోడు ఫార్మలాను అవలంభిస్తోందా? అంటే అవునంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరో వారం రోజుల్లో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ మునుగోడు ఎన్నికల ఫార్�
నాణాలతో నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థి .. తిరస్కరించిన అధికారులు
ఓ వ్యక్తి నామినేషన్ వేసేందుకు చిల్లర నాణాలతో వెళ్లాడు. దీంతో అధికారులు నామినేషన్ ను తిరస్కరించారు.
Shivraj Chouhan expands cabinet : మధ్యప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణ…ముగ్గురికి చోటు
Shivraj Chouhan expands cabinet : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గాన్ని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విస్తరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ తన కేబినెట్ లో ముగ్గురికి చోటు కల్పించారు. భోపాల్ నగరంలోని రాజ్ భవ
BJP revisits its plans elections in five states: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ దృష్టి
భారతీయ జనతాపార్టీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించింది.కర్ణాటక రాష్ట్రంలో ఘోర పరాజయం అనంతరం బీజేపీ సరికొత్త ఎన్నికల వ్యూహం పన్నింది. ప్రతిపక్షాల ప్రజార్షక హామీలను తిప్పికొట్టేందుకు వీలుగా కేంద్ర పథకాల లబ్ధిదారులపై బీజేపీ �
Telangana Congress : వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే కాంగ్రెస్ గెలవదు అని కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆగ్రహం
తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటిరిగా అధికారంలోకి రాలేదని, మరొకరితో కలవాల్సిందే అంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేతలు మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజా�
Assembly Election: ఈశాన్య రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా.. మూడు రాష్ట్రాల షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం.. త్రిపురలో ఫిబ్రవరి 16న, నాగాలాండ్, మేఘాలయలో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరుగుతాయి. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 2న విడుదలవుతాయి. ఈ ఎన్ని�
PM Modi: అహ్మదాబాద్లో ఓటు వేసిన ప్రధాని మోదీ.. హోం మంత్రి అమిత్ షా కూడా అక్కడే
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అహ్మదాబాద్లోని ఒక పోలింగ్ స్టేషన్లో ఆయన తన ఓటు వేశారు.
Gujarat Assembly election-2022: గుజరాత్ ప్రజల మద్దతు సంపాదించాలంటే కాంగ్రెస్ ఈ పని చేయాలి: మోదీ
గుజరాత్ ప్రజల నమ్మకాన్ని సంపాదించాలంటే కాంగ్రెస్ పార్టీ ఓ పని చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్ ఎన్నికల సందర్భంగా పాలీతానాలో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో మోదీ పాల్గొని మాట్లాడారు. గుజరాత్ లో ప్రజల మద్దతు, నమ్మకాన్ని పొందా
Assembly Elections: ముగింపు దశకు ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. 2023లో తొమ్మిది రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు
జనవరి 8న, దేశంలోని 5 రాష్ట్రాలు - ఉత్తరప్రదేశ్ (UP), ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా (GOA), మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించింది ఎన్నికల సంఘం.