Home » assembly election campaign
ఎన్నికల తేదీ దగ్గరపడుతుంటంతో గులాబీ బాస్ దూకుడు పెంచారు. మంత్రి కేటీఆర్ సైతం వరస ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. అలా ఈరోజు తండ్రీ కొడుకులు ఇద్దరు నాలుగు సభలు, నాలుగు రోడ్ షోలతో బిజీ బిజీగా గడపనున్నారు.
నిరుద్యోగుల ప్రతినిధిగా ఎన్నికల బరిలోకి దిగిన బర్రెలక్క అలియాస్ శిరీషా ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎన్ని డిగ్రీలు చదివినా ప్రభుత్వ ఉద్యోగాలు రావడం లేదని అందుకే బర్లు కాసుకుంటున్నానని తీసిన వీడియోతో నిరుద్యోగి శిరీషా తెలంగాణ వార్తల్లోక�
ప్రస్థుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తెలంగాణలో సరిహద్దుల్లోని 30కిపైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పొరుగు రాష్ట్రాల ప్రభావం పడింది. తెలంగాణ సరిహద్దుల్లో కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. దీంతో తెలంగాణ ఎన్న�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచార పర్వం ముమ్మరం అయింది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా మూడు రాజకీయ పార్టీల మధ్య సాగుతున్న పోరులో ఆయా పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారం సాగిస్తున్నారు....