-
Home » Assembly elections 2022
Assembly elections 2022
AAP in Punjab: పంజాబ్ ను కైవసం చేసుకున్న “ఆమ్ ఆద్మీ”: సక్సెస్ సీక్రెట్
పార్టీ ఆవిర్భావం నుంచి.. ఢిల్లీ మినహా ఎక్కడా ఒక్క సీటు కూడా గెలవని ఆమ్ ఆద్మీ పార్టీ.. నేడు ఏకంగా ఒక రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంటుంది
Five State Elections: రిసార్ట్లో కాంగ్రెస్ అభ్యర్థులు, హోటల్ లో బీజేపీ మీటింగ్: అభ్యర్థులను కాపాడుకుంటున్న పార్టీలు
ఒక్క సీటు అటూ ఇటుగా ఉన్నా విజయం తారుమారయ్యే అవకాశం ఉన్నందున.. జంప్ జిలానీలను కాపాడుకునేందుకు ముందు జాగ్రత్త తీసుకున్నాయి.
Five States Election : మణిపూర్లో చివరి దశ పోలింగ్ షురూ.. భారీ భద్రత
శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. 92 మంది అభ్యర్థులు
UP Assembly Election 2022 : ‘తల్లిదండ్రులు ఓటు వేస్తే విద్యార్ధులకు 10 మార్కులు ఎక్కువ వేస్తాం’ : ప్రిన్సిపల్
తల్లిదండ్రులు ఓటు వేస్తే విద్యార్ధులకు 10 మార్కులు ఎక్కువ వేస్తాం అని యూపీలోని ఓ కాలేజ్ ప్రిన్సిపల్ విద్యార్ధులకు ఆఫర్ ఇచ్చారు.
Punjab Polls: నేడే పంజాబ్ ఎన్నికలు.. ఉదయం 7 గంటలకే ప్రారంభం
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పంజాబ్లో నేడు (ఫిబ్రవరి 20) పోలింగ్ జరగబోతోంది. పంజాబ్ తో పాటు ఉత్తరాఖండ్ లోనూ..
Goa: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు
గోవా ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రియాంకాగాంధీ ప్రకటించారు.
Rahul Gandhi:పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని ప్రకటించిన రాహుల్ గాంధీ
పంజాబ్ ఎన్నికల రాజకీయాలు వేడెక్కాయి. అధికార కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు శాయశక్తుల కష్టపడుతోంది
5 states Assembly Elections 2022: ఐదురాష్ట్రాల్లో మొదటిసారి ఓటు వేయనున్న యువత..ఎంతమందంటే..
ఐదురాష్ట్రాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి ఓటు వేయనున్న యువత..ఎంతమందంటే..
Ban on Rallies: ఎన్నికల సంఘం నిషేధం పొడగింపు.. వెయ్యి మందికి అనుమతి
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధాన్ని విధించింది ఎన్నికల సంఘం.
Five States Election : బహిరంగసభలు, ర్యాలీలు కొనసాగింపు ? ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ
వైరస్ మరింత ఉధృతం అవడం..మళ్లీ కేసులు పెరగడంతో...జనవరి 22 వరకు పొడిగిస్తూ..నిర్ణయం తీసుకుంది. పొడిగించిన నిషేధాజ్ఞలు నేటితో ముగియనున్నందున కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు...