Home » Assembly elections 2022
పార్టీ ఆవిర్భావం నుంచి.. ఢిల్లీ మినహా ఎక్కడా ఒక్క సీటు కూడా గెలవని ఆమ్ ఆద్మీ పార్టీ.. నేడు ఏకంగా ఒక రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంటుంది
ఒక్క సీటు అటూ ఇటుగా ఉన్నా విజయం తారుమారయ్యే అవకాశం ఉన్నందున.. జంప్ జిలానీలను కాపాడుకునేందుకు ముందు జాగ్రత్త తీసుకున్నాయి.
శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. 92 మంది అభ్యర్థులు
తల్లిదండ్రులు ఓటు వేస్తే విద్యార్ధులకు 10 మార్కులు ఎక్కువ వేస్తాం అని యూపీలోని ఓ కాలేజ్ ప్రిన్సిపల్ విద్యార్ధులకు ఆఫర్ ఇచ్చారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పంజాబ్లో నేడు (ఫిబ్రవరి 20) పోలింగ్ జరగబోతోంది. పంజాబ్ తో పాటు ఉత్తరాఖండ్ లోనూ..
గోవా ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రియాంకాగాంధీ ప్రకటించారు.
పంజాబ్ ఎన్నికల రాజకీయాలు వేడెక్కాయి. అధికార కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు శాయశక్తుల కష్టపడుతోంది
ఐదురాష్ట్రాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి ఓటు వేయనున్న యువత..ఎంతమందంటే..
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధాన్ని విధించింది ఎన్నికల సంఘం.
వైరస్ మరింత ఉధృతం అవడం..మళ్లీ కేసులు పెరగడంతో...జనవరి 22 వరకు పొడిగిస్తూ..నిర్ణయం తీసుకుంది. పొడిగించిన నిషేధాజ్ఞలు నేటితో ముగియనున్నందున కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు...