Home » Assembly
చంద్రబాబు పందికొక్కులాగా టీడీపీ పార్టీలోకి వచ్చి పార్టీ వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారనీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ సీఎం జగన్ అలా కాదు..వ్యక్తిగా ప్రజల్లోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి..వ్యవస్థల్ని రూపొందించారనీ �
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమ కూటమిని గెలిపిస్తే 2లక్షల వ్యవసాయ రుణమాఫీ చేయనున్నట్లు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎమ్ఎమ్,కాంగ్రెస్,ఆర్జేడీ పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్న విషయం తెలి
ఏపీ అసెంబ్లీలో చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. చంద్రబాబు పాలనలో తనతో, వైసీపీ ఎమ్మెల్యేలతో దారుణంగా వ్యవహరించారని వాపోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరసనలు చేస్తుంటే సభ నుంచి బయటకు లాగేశారని గుర్తు చేశారు. రూల్స్ కు విరుద్ధ
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ కు ప్రమాదం తప్పింది. ఒక డ్రోన్ పై నుంచి కింద పడిపోయింది. విద్యుత్ తీగలను తగిలి డ్రోన్ కింద పడింది. లోకేష్ కు సమీపంలోనే డ్రోన్ కూలింది. మంగళగిరి నుంచి బస్సులో అసెంబ్లీకి వచ్చిన లోకేష్.. బస్సు నుంచి కిందకు దిగుతున్న�
ఆర్టీసీ చార్జీలపై పెంపుని వ్యతిరేకిస్తూ టీడీపీ నిరసన తెలిపింది. టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వరకు ర్యాలీగా వచ్చారు. ఎన్నికల సమయంలో ఏ ధరలూ పెంచమని చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చాక నరకం చూపిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రూ.10 బస్ టికెట్ న�
దళిత ఉద్యమనేత, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీని గుజరాత్ అసెంబ్లీ మూడురోజుల పాటు సస్పెండ్ చేసింది. వాగ్దామ్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జిగ్నేష్…అసెంబ్లీలో అనుచితంగా ప్రవర్తించినందుకు గానూ ఆయనపై సస్పెన్షన్ వ�
తొలి రోజు ఉల్లిపాయల ధరలపై చర్చలు చేయాలని ఆందోళన చేసిన టీడీపీ రెండో రోజూ అదే పంథాను కొనసాగించింది. రైతుల సమస్యలపై మాట్లాడాలంటూ.. అసెంబ్లీ దగ్గర టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరి వరికంకులు, పత్తిచెట్లతో నిరసన తెలిపారు. అసెంబ్లీ వరకు ర్యా
నేడు రెండో రోజు ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఇవాళ ప్రభుత్వం అసెంబ్లీలో మూడు బిల్లులు ప్రవేశపెట్టనుంది.
ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన దుర్మార్గులకు కేవలం మూడు వారాల్లో ఉరి శిక్ష పడాలని, అలాంటి చట్టాలు రావాలన్నారు సీఎం జగన్. షాద్ నగర్లో జరిగిన దిశ హత్యాచార ఘటనను ఉటంకిస్తూ..అత్యాచారాలకు..హత్యలకు పాల్పడుతున్న నరరూప రాక్షసులకు మూడు వారాల్�
వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం..గవర్నర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇరువురి మధ్య వివాదం ముదురుతోంది. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గవర్నర్ జగదీప్ ధన్ ఖడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019, డిసెంబర్ 05వ తేదీ గురువారం ఉ�