Assembly

    కేరళ అసెంబ్లీ : నాకిష్టం లేదు..CM చదవమంటేనే చదివాను : గవర్నర్ ఆరిఫ్ మహ్మద్

    January 29, 2020 / 06:28 AM IST

    కేరళ అసెంబ్లీలో బుధవారం (జనవరి 29,2020) ఉదయం హైడ్రామా నెలకొంది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ తన ప్రసంగాన్ని చదివి వినిపించేందుకు సీఎంతో కలిసి అసెంబ్లీలోకి వస్తున్న కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌ను కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రతిపక్

    రెవె న్యూ లుక్..వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు

    January 29, 2020 / 02:34 AM IST

    రెవెన్యూ కొత్త చట్టంపై ఆ శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ చట్టం అమలు సాధ్య సాధ్యాలపై కసరత్తు జరుపుతున్నారు. త్వరలోనే రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే..ఈ చట్టం ఎలా ఉంటుందనే దానిపై క్ల

    సీఏఏ వ్యతిరేక తీర్మాణం చేసిన బెంగాల్… పాక్ బ్రాండ్ అంబాసిడర్ గా బీజేపీ

    January 27, 2020 / 12:26 PM IST

    కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. పలు రాష్ట్రాల సీఎంలు ఇప్పటికే సీఏఏకు వ్యతిరేకంగా స్వరాలు వినిపించారు.కేరళ,పంజాబ్,రాజస్థాన్ రాష్ట్రాలు అయితే సీఏఏకు వ్యతిరేకంగా అసె

    జగనన్న గోరుముద్ద : మిడే డే మీల్..రోజుకో రుచి

    January 21, 2020 / 11:27 AM IST

    ఏపీ రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు తీసుకొస్తున్నామని సీఎం జగన్ శాసనసభలో వెల్లడించారు. గత ప్రభుత్వం మాదిరిగా తప్పులు చేయకుండా విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టేందుకు నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పెట్ట�

    నేను హర్ట్ అయ్యా: సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ తమ్మినేని

    January 21, 2020 / 05:56 AM IST

    సాంఘిక సంక్షేమ మంత్రి పినపె విశ్వ రూప్ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపై మంగళవారం అసెంబ్లీలో ఆందోళన జరిగింది. టీడీపీ సభ్యులు జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ సభకు ఆటంకం కలిగించారు. వైసీపీ నాయకులు రోజాతో పలువురు టీడీపీని సహ

    మూడు రాజధానులపై ఆర్డినెన్స్ : సీఎం జగన్ సంచలన నిర్ణయం

    January 21, 2020 / 04:48 AM IST

    ఏపీ సీఎం జగన్ మూడు రాజధానులపై పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికే శాసనసభలో సక్సెస్ అయ్యారు. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులకి శాసనసభ ఏకీగ్రీవంగా ఆమోదం

    ఏపీకి 3 రాజధానులు : అసెంబ్లీ ఆమోదం

    January 21, 2020 / 01:15 AM IST

    3 రాజధానుల బిల్లుకు ఏపీ శాసనసభ అమోదం తెలిపింది. రాజధానిని మూడు ప్రాంతాలకు విస్తరిస్తూ సీఎం జగన్‌ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో మూడు రాజధానుల

    అమరావతి అనే భ్రమరావతిని క్రియేట్ చేశారు : చంద్రబాబుపై సీఎం జగన్ ఫైర్

    January 20, 2020 / 05:07 PM IST

    రాజధానికి వెళ్లేందుకు అమరావతికి వెళ్లేందుకు సరైన రహదారులు కూడా లేవని సీఎం జగన్ అన్నారు. అమరావతి అనే భ్రమరావతిని చంద్రబాబు క్రియేట్ చేశారని విమర్శించారు.

    పెద్దాయన (బాబు)కు ఎంత టైం – సీఎం జగన్..సార్..టైం ఇవ్వాలి..బాబు

    January 20, 2020 / 02:51 PM IST

    ఏపీ శాసనసభలో తనకు మరికాస్త టైం ఇవ్వాలన్నారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. ఏపీ శాసనసభలో మూడు రాజధానుల అంశంపై ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చలో చంద్రబాబు మాట్లాడారు. సుదీర్ఘంగా మాట్లాడుతున్నారు. దీనిపై సీఎం జగన్ జోక్యం చేసుకున్నారు. ఇంకా ఎంత సేపు మాట్�

    ప్రభుత్వంపై రాపాక ప్రశంసలు : చప్పట్లు కొట్టిన జగన్

    January 20, 2020 / 10:48 AM IST

    ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు షాక్ ఇచ్చారు ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. మూడు రాజధానుల ప్రతిపాదన వ్యతిరేకించాలని పవన్ రాసిన లేఖను ఆయన పట్టించుకోలేదు. ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుక�

10TV Telugu News