Home » Assembly
రాష్ట్రంలో చట్టం ప్రకారం పనిచేయకుంటే సర్పంచు పదవులు ఊడుతాయని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు ఫ్రేమ్ వర్క్ లో పనిచేయాలని లేకపోతే పదవులు పోతాయని..అందుకు చట్టం తీసుకొచ్చినట్లు తెలిపారు.
మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ కు ఆపరేషన్ కమలం నిద్ర లేకుండా చేస్తుంది. కమల్నాథ్ సర్కార్ ఉన్నట్టుండి సంకటంలో పడిపోయింది. ఇప్పటికే 12మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు బెంగళూరు చేరుకోగా, సోమవారం మధ్యాహ్నం 6గురు కేబినెట్ మంత్రులు బెంగళూరు �
గతంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం పై విపక్ష పార్టీలు అధికార పక్షాన్ని నిలదీసేందుకు అస్త్రశస్త్రాలతో సిద్ధం అయ్యాయి. టీఆర్ఎస్ను ఇరుకున పెట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. మరోవైపు సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై స�
మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ సర్కార్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లు కనిపిస్తోంది. బొటాబొటి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కమలం ఆపరేషన్ కు కకావికలమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంగళవారం ఢిల్లీకి దగ
మిత్రపక్షంగా ఉంటూనే ఎన్డీఏకు షాక్ ఇచ్చారు బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్. ఎన్ఆర్సీకి(National Register Of Citizens) వ్యతిరేకంగా బీహార్ అసెంబ్లీ
ఏపీ అసెంబ్లీ, శాసనమండలి ప్రోరోగ్ అయ్యాయి. ఉభయసభలను ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఒక్కసారిగా తీవ్ర గందరగోళం చెలరేగింది. ఎందుకంటే అసెంబ్లీలోకి కొంతమంది ఎమ్మెల్యేలు LPG Gas సిలిండర్లు పట్టుకుని వచ్చారు. దీంతో సభలోని మిగతా సభ్యులంతా ఉలిక్కిపడ్డారు. హడలిపోయారు. వివరాల్లోకి వెళితే..యూపీ బడ్జెట్ సమావేశా�
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందనుకున్నా అలా జరగలేదు. సింగిల్ గా కేజ్రీవాల్ చీపురుతో ఊడ్చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఆప్ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది.
కేరళ అసెంబ్లీలో బుధవారం (జనవరి 29,2020) ఉదయం హైడ్రామా నెలకొంది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ తన ప్రసంగాన్ని చదివి వినిపించేందుకు సీఎంతో కలిసి అసెంబ్లీలోకి వస్తున్న కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ను కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రతిపక్
రెవెన్యూ కొత్త చట్టంపై ఆ శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ చట్టం అమలు సాధ్య సాధ్యాలపై కసరత్తు జరుపుతున్నారు. త్వరలోనే రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే..ఈ చట్టం ఎలా ఉంటుందనే దానిపై క్ల