Assembly

    ఏపీ రాజధాని తేలేది రేపే

    January 19, 2020 / 12:56 AM IST

    ఏపీ రాజధాని భవిష్యత్ తేలిపోనుంది. కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలకు సీఎం జగన్ సర్కార్ ఫుల్ స్టాప్ పెట్టనుంది. 2020, జనవరి 20వ తేదీ సోమవారం ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. రాజధాని అంశాన్ని సభలో ప్రవేశ పెట్టి..చర్చించనుంది. పరిపాలన ర�

    మోగింది నగారా : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

    January 6, 2020 / 10:15 AM IST

    దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల నగారా మోగింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను 2020, జనవరి 06వ తేదీ సోమవారం ఎన్నికల అధికారులు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 70 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 22వ తేదీతో అసెంబ్లీ గడువు ముగియనుంది. సోమవారం ను�

    విశాఖ బెస్ట్ : రాజధానిపై బోస్టన్ గ్రూప్ రెండు ఆప్షన్లు

    January 3, 2020 / 03:39 PM IST

    ఏపీ రాజధాని విభజనపై జగన్‌ ప్రభుత్వానికి బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ) రెండు రకాల ఆప్షన్లు ఇచ్చింది. మొదటి ఆప్షన్‌ ప్రకారం విశాఖలో రాజ్‌భవన్, సీఎం కార్యాలయం,

    మరోసారి ఓట్లు అడుక్కోను.. ఎమ్మెల్యేగా పోటీ చేయను : వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

    January 2, 2020 / 03:47 PM IST

    కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకోసారి ఓట్లు అడుక్కోనని, ఎమ్మెల్యేగా పోటీ చేయనని ప్రకటించారు. కార్యకర్తలు వచ్చినా,

    మరోసారి తెరపైకి శ్రీబాగ్‌ ఒప్పందం : ఏపీ రాజధానిపై వివాదం

    December 18, 2019 / 05:06 AM IST

    ఏపీ రాజధాని విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో మరోసారి శ్రీబాగ్ ఒప్పందం తెరమీదికి వచ్చింది. మద్రాసు రాష్ట్రంలో తాము వివక్షకు గురవుతున్నామని, తెలుగు ప్రాంతాల ప్రజలకు అన్యాయం జరుగుతుందని అప్పట్లో ఉద్యమం ప్రారంభమైంది.

    ఔట్ సోర్సింగ్ పేరుతో చంద్రబాబు దోపిడీ..బంధువులకే కాంట్రాక్టులు : సీఎం జగన్

    December 17, 2019 / 05:42 AM IST

    చంద్రబాబు బంధువులకు మాత్రమే ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టుల్ని కట్టబెట్టారని సీఎం జగన్ విమర్శించారు. అసెంబ్లీలో ఈరోజు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై చర్చ చేపట్టిన సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..టీడీపీ ప్రభుత్వ హాయంలో ఔట్ సోర్సింగ్ ఉగ్యోగాల పేరుతో

    బీసీలు చంద్రబాబు తోక కత్తిరించి పక్కన కూర్చోబెట్టారు : రోజా

    December 16, 2019 / 10:25 AM IST

    చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో బీసీలను అవమానించారనీ..బీసీలకు తోక ఎక్కువ..వారి తోకను కత్తిరించాలంటూ వారిని అవమానించారనీ అందుకే ఎలక్షన్ లో బాబు తోకను బీసీలు కత్తిరించి పక్కన కూర్చోపెట్టారని వైసీపీ ఎమ్మెల్యే రోజా తనదైన శైలిలో ఎద్దేవా చేశారు.

    టీడీపీకి మంత్రి బొత్స సవాల్ : నిరూపిస్తే ఇప్పుడే..రాజీనామా చేస్తా  

    December 16, 2019 / 05:55 AM IST

    టీడీపీ సభ్యులకు మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. బలహీన వర్గాల  గృహ నిర్మాణ పథకాల నిర్మించిన ఇళ్లలో ఫర్నీచర్ ని సమకూర్చామని టీడీపీ సభ్యులు అసెంబ్లీలో చెప్పటంపై మంత్రి బొత్స మండి పడ్డారు. టీడీపీ పాలకు నిర్మాణ పథకాల నిర్మించిన పేదల ఇ�

    ఏపీలో బెల్ట్ షాపులు పోయి..మొబైల్ షాపులు వచ్చాయి

    December 16, 2019 / 05:40 AM IST

    సీఎం జగన్ ప్రభుత్వం మద్య నిషేధం చేస్తామంటూ..ఎక్సైజ్ పాలసీ నుంచి కాసుల వర్షం కురిపించేలా చేసుకుంటున్నారనీ టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు విమర్శించారు. ఏపీ అసెంబ్లీలో మద్య నిషేధంపై చర్చ కొనసాగుతున్న సందర్భంగా అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య విమ�

    కంపెనీలు తెచ్చి ఉద్యోగాలు ఇవ్వకుండా మద్యం అమ్మిస్తారా?

    December 16, 2019 / 04:48 AM IST

    ఆంధ్రప్రదేశ్ శీతాకాల అసెంబ్లీ సమావేశంలో ప్రశ్నోత్తరాలు సాగుతున్నాయి. మద్యపాన నిషేధం అంశంపై తెలుగుదేశం రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని అసెంబ్లీలో మాట్లాడారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి �

10TV Telugu News