Home » Assembly
వామన్ రావు దంపతుల హత్యపై సీఎం కేసీఆర్ స్పందించారు. వామన్ రావు దంపతుల హత్య దురదృష్ణకరమన్నారు.
మతమార్పిడులను తీవ్రంగా పరిగణించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. పెళ్లి పేరుతో లేదా ఇతర మోసపూరిత కారణాలతో జరుగుతున్న మత మార్పిడులకు చెక్ పెట్టే బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ సోమవారం(మార్చి-8,2021) ఆమోదం తెలిపింది.
Five States Assembly : ఐదు అసెంబ్లీ ఎన్నికల నగరా మోగింది. 2021, ఫిబ్రవరి 26వ తేదీ శుక్రవారం సాయంత్రం ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ విడుదల చేశారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తమ�
58 years after Jana gana mana song in Nagaland Assembly : నాగాలాండ్ అసెంబ్లీలో అరుదైన దృశ్యం ఆవిష్కరించబడింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక..నాగాలాండ్ రాష్ట్రం ఏర్పడిన 58 ఏళ్ల తరువాత అసెంబ్లీలో భారతదేశపు జాతీయ గీతం ‘జనగణమన’ను ఆలపించిన అరుదైన ఘటన జరిగింది. చరిత్రలో
RJD MLA పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పదకొండవ రోజు కూడా పెరగడంతో సామాన్య ప్రజానీకంతో పాటు ప్రజా ప్రతినిదులు కూడా వివిధ పద్ధతుల్లో తమ నిరసనలు తెలియజేస్తున్నారు. పెట్రో ధరల పెరుగుదలను నిరసిస్తూ బిహార్లోని మహువా నియోజకవర్గ ఆర్జేడీ ఎమ్మెల్యే ముకే
Telangana Secretariat : తెలంగాణ నూతన సచివాలయాన్ని అత్యంత ఆధునిక హంగులతో నిర్మించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో డిజైన్ బయట, లోపల అంతర్గతంగా చిన్నచిన్న మార్పులు జరిగాయి. దేశంలోని పలుప్రాంతాల నుంచి రకరకాల రాయిని తెప్పించేందుకు అధికారులు రంగం సి
Pratap Chandra Shetty, Nana Patole మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నానా పటోలే తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్కు అందజేశారు. కాంగ్రెస్కు చెందిన పటోలే రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. త్వరలో ఆయన పీసీసీ అధ్య�
schools, colleges reopen in telangana: చాలా రోజుల తర్వాత తెలంగాణలో బడి గంట మోగింది. పాఠశాలలు, కళాశాలలు రీఓపెన్ అయ్యాయి. విద్యార్థులు ఇవాళ్టి(ఫిబ్రవరి 1,2021) నుంచి బడి బాట పట్టారు. కరోనా లాక్ డౌన్ కారణంగా 2020 మార్చిలో విద్యా సంస్థలు మూతపడ్డాయి. సాధారణంగా జూన్ 2వ వారం నుంచి స
Rahul Gandhi Tamil Nadu : దక్షిణాది రాష్ట్రాలపై కాంగ్రెస్ నాయకత్వం దృష్టి సారించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మూడు రోజుల పాటు తమిళనాడులో పర్యటించనున్నారు. ఈ రోజు నుంచి జనవరి 25 వరకు తమిళనాడులో తిర్పూర్, కోయంబత్తూర్, ఈరోడ్, కరూర్లలో రాహుల్ గా�
andhra pradesh local body elections : ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలోని రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసి