Assets

    గాంధీ ఫ్యామిలీకి హర్యానా ప్రభుత్వం షాక్

    July 27, 2020 / 06:31 PM IST

    సోనియా,రాహుల్‌గాంధీలకు హర్యానా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. హర్యానాలోని గాంధీ-నెహ్రూ కుటుంబ సభ్యుల ఆస్తులపై సమగ్ర విచారణకు మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గాంధీ కుటుంబం నిర్వహించే ట్రస్టులకు వచ్చిన విదేశీ విరాళాలపై కేంద్ర �

    ఆస్తి కోసం దారుణం, కూతురిపై స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్

    July 27, 2020 / 02:27 PM IST

    డబ్బు మీద ఆశ.. బంధాలు, అనుబంధాలను కనుమరుగు చేస్తోంది. ఆస్తి మీద వ్యామోహం మనిషిని హంతకుడిగా మారుస్తోంది. ఆస్తి దక్కించుకోవడానికి రక్త సంబంధీకులను కూడా కడతేరుస్తున్న రోజులివి. ఒడిశా రాష్ట్రంలో అలాంటి దారుణం ఒకటి జరిగింది. ఆస్తి కోసం ఆ వ్యక్తి

    యెస్‌ బ్యాంక్‌ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ రూ.2800 కోట్ల ఆస్తులు జప్తు

    July 10, 2020 / 01:53 AM IST

    యెస్‌ బ్యాంక్‌ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌తోపాటు ఇతరులకు చెందిన రూ.2,800 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ప్రకటించింది. మనీ లాండరింగ్‌ కేసు కింద వీటిని స్వాధీనం పరుచుకున్నట్లు గురువారం ఒక ప్రకటనలో �

    అందరి దృష్టి మారుతీరావు ఆస్తులపైనే..

    March 12, 2020 / 07:52 AM IST

    ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీ రావు ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పుడు వ్యవహారమంతా అతడి ఆస్తుల చుట్టే తిరుగుతోంది.

    మారుతీరావు మృతిపై ఎన్నో అనుమానాలు, విమర్శలు

    March 9, 2020 / 02:43 PM IST

    ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు బలవన్మరణానికి బలమైన రీజన్ ఉందా..?? ఆస్తి తగాదాలే ఆయన ఆయువు తీసుకునేలా చేశాయా..?

    మాల్యా ఆస్తులు అమ్ముకోండి…బ్యాంకులకు కోర్టు అనుమతి

    January 1, 2020 / 01:54 PM IST

    లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు ముంబై కోర్టు భారీ షాక్ ఇచ్చింది. మాల్యా ఆస్తులను విక్రయించడానికి ఎస్ బీఐ నేతృత్వంలోని 15 బ్యాంకుల కన్సార్టియంకు ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం అనుమతిచ్చింది. మాల్యాకు రుణాలను ఇచ్చి నష్టపోయిన బ్యాంకులు, జప్తులో

    ఏపీ, తెలంగాణలో రూ.100కోట్ల ఆస్తులు : దేవికారాణి ఆస్తుల చిట్టా విడుదల

    December 5, 2019 / 01:07 PM IST

    తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఈఎస్‌ఐ స్కామ్‌ లో ప్రధాన నిందితురాలు ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి ఆస్తుల చిట్టాను ఏసీబీ రిలీజ్ చేసింది. దేవికారాణి రూ.100 కోట్లకు పైగా

    లెక్క తేలింది : నయీమ్ ఆస్తుల విలువ రూ. 2 వేల కోట్లు

    November 27, 2019 / 10:58 AM IST

    గ్యాంగ్ స్టర్ నయీమ్ ఆస్తుల విలువ ఎంతో గుర్తించింది సిట్. రూ. 2 వేల కోట్ల విలువైన ఆస్తులున్నాయని వెల్లడించింది. 2019, నవంబర్ 27వ తేదీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, గోవా, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో ఈ ఆస్తున్నాయని తెలిపింది. వ�

    చిన్నమ్మకు ఐటీ షాక్

    November 5, 2019 / 11:29 AM IST

    అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బహిషృత అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు మరో షాక్ తగిలింది. శశికలకు చెందిన 1,600 కోట్ల రూపాయల ఆస్తులను బినామీ ఆస్తుల నిషేధ చట్టం కింద ఐటీ అధికారులు జప్తు చేశారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో పెద్ద నోట్ల సొమ్�

    ఆర్టీసీ ఆస్తులు అమ్మేందుకు కుట్ర : అశ్వత్థామరెడ్డి

    November 1, 2019 / 02:58 PM IST

    టీఎస్ఆర్టీసీ ఆస్తులను అమ్మేందుకు కుట్ర చేస్తున్నారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. హైకోర్టుకు ఆర్టీసీ యాజమాన్యం తప్పుడు సమచారం ఇస్తోందన్నారు.

10TV Telugu News